అంతర్జాతీయం

కమలా హారిస్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన పెన్సిల్వేనియా ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యంత కీలకంగా మారింది. అధ్యక్షులుగా ఎన్నిక కావాలంటే ఈ రాష్ట్రంలో …

న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌ విమానాశ్రయంలో కనిపిస్తున్న సైన్‌బోర్డు 

న్యూఢిల్లీ  (జనంసాక్షి) ఒకటి ఆన్‌లైన్‌లో చర్చకు కారణమైంది. తమవారిని సాగనంపేందుకు వచ్చేవారు మూడు నిమిషాలకు మించి హగ్‌ చేసుకోకూడదట. లేదూ.. ఇంకా సమయం కావాలంటే మాత్రం డ్రాప్‌-ఆఫ్‌ …

ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ 

ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) …

భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు …

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు …

ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం

ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు …

రేపటి నుంచి మినీ మూన్ దర్శనం

భూగోళం మినీ మూన్ ని అనుభూతి చెందనుంది.ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి …

గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం

న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా యుద్ధ బీభత్సమైన గాజాలో మానవతా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్ర …

ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల …

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కిరాతకం

ప్రయాణికులపై దుండగుల కాల్పులు 23 మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు లాహోర్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి …