అంతర్జాతీయం

రష్యా విషయంలో కీలక పురోగతి సాధించాం

` మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: ట్రంప్‌ ` ట్రంప్‌, పుతిన్‌, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న! ` ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు …

యుద్ధం ఆపడమే అత్యుత్తమం

` ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ కీలక భేటీ.. ` సమావేశం ఫలప్రదమైంది ` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు …

పాక్‌, పీవోకేలో వర్ష బీభత్సం..

` 150 మందికి పైగా మృతి, ఇళ్లు ధ్వంసం! ఇస్లామాబాద్‌(జనంసాక్షి):పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు భారీ ప్రాణ …

అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్‌

` ప్రాజెక్టులు పేల్చివేస్తాం ` అణుబాంబును ప్రయోగిస్తాం ` మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం ` పాక్‌ ఆర్మీ చీఫ్‌ పిచ్చి ప్రేలాపనలు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా …

ట్రంప్‌, పుతిన్‌ భేటీ 15న..

` అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య కీలక సమావేశం ` ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశం ` భేటీని స్వాగతించిన భారత విదేశాంగ శాఖ ` …

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన …

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనండి

` మోదీకి చైనా ఆహ్వానం బీజింగ్‌(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి …

భారత్‌లో పర్యటించండి

` పుతిన్‌కు మోదీ ఆహ్వానం ` ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్‌ మాస్కో(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. …

గాజా ప్రజల ఆకలి తీరుస్తాం

` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క …

యెమెన్‌ తీరంలో 68 మంది జలసమాధి

` 74 మంది గల్లంతు ` 154 మంది ఆఫ్రికన్‌ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా సనా(జనంసాక్షి): దక్షిణ యెమెన్‌ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ …