అంతర్జాతీయం

భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` …

పాకిస్థాన్‌లో కోర్టును ఆశ్రయించిన మూడేళ్ల చిన్నారి

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సఖీరా అనే మూడేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది. లాహోర్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల …

పన్నూ హత్యకు కుట్ర కేసు లో భారత్‌ దర్యాప్తు పై అమెరికా సంతృప్తి

 పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్‌ కచ్చితమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. మంగళవారం ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి …

కమలా హారిస్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన పెన్సిల్వేనియా ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యంత కీలకంగా మారింది. అధ్యక్షులుగా ఎన్నిక కావాలంటే ఈ రాష్ట్రంలో …

న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌ విమానాశ్రయంలో కనిపిస్తున్న సైన్‌బోర్డు 

న్యూఢిల్లీ  (జనంసాక్షి) ఒకటి ఆన్‌లైన్‌లో చర్చకు కారణమైంది. తమవారిని సాగనంపేందుకు వచ్చేవారు మూడు నిమిషాలకు మించి హగ్‌ చేసుకోకూడదట. లేదూ.. ఇంకా సమయం కావాలంటే మాత్రం డ్రాప్‌-ఆఫ్‌ …

ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ 

ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) …

భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు …

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు …

ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం

ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు …

రేపటి నుంచి మినీ మూన్ దర్శనం

భూగోళం మినీ మూన్ ని అనుభూతి చెందనుంది.ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి …