జాతీయం

ఇండియా గేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్‌ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి  చేరుకున్న విద్యార్థులు …

ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న  అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో  ఇండియా గేట్‌ వద్ద చేరుకున్న విద్యార్థులు  …

ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్‌ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన …

ఢిల్లీ ఘటనలో ఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో ఆరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఔరంగాబాద్‌లో నిందితున్ని …

నేడు భారత్‌- ఇంగ్లండ్‌ చివరి టీ 20 మ్యాచ్‌

ముంబై: ఈ రోజు భారత్‌ – ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ …

ఢిల్లీ కీచక ఘటనలో మరొకరి అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుని వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ …

కల్మాడీపై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ కుంభకోణం కేసులో క్రీడల నిర్వాహక  కమిటీ మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీతోపాటు మరో పది మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. …

పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌సింగ్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నే దిగ్విజయ్‌ సింగ్‌కు వూరట లభించింది. భాజపా అధ్యక్షుడు గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: శుక్రవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.