జాతీయం

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు నిరసన ప్రదర్శనకు …

ఆరుగురు నాపై దారుణానికి పాల్పడ్డారు

ఢిల్లీ : ఢిల్లీ పోలీసుల నివేదికకు భిన్నంగా బస్సులో ఉన్న ఆరుగురు వ్యక్తులూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ అత్యాచార బాధితురాలు పేర్కొంది. పోలీసుల నివేదికలో …

నిందితులందరనీ అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ ఛాయాశర్మ

ఢిల్లీ: అత్యాచారం ఘటనలో నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ డీసీపీ ఛాయా శర్మ తెలియజేశారు. కేసులో ఆఖరి నిందితుడు అక్షయ్‌ ఠాకూర్‌నూ శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేసినట్లు …

ఇండిమాగేట్‌ వద్ద హింసాత్మకంగా మారిన ఆందోళన

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు. చెప్పులు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. …

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి జలఫిరంగులు, భాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు …

రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళనలో బృందాకారత్‌

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళలనలో బృందాకారత్‌ పాల్గొన్నారు. ఘటనపై చర్చలు జరపడం కాదని బాధితురాలికి సత్వర న్యాయం అందించాని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మహిళలకు …

విద్యార్థులతో చర్చలకు సిద్ధం హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధమని …

ఆందోళనకు ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ మద్దతు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన బాధాకరమని ఆర్మీ మాజీ చీఫ్‌ వికే సింగ్‌ అన్నారు. ఈ ఉదయం ఆయన ఇండియా గేట్‌ వద్దకు చేరుకొని …

షిండేతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ పై …

ఆజాద్‌ను కలిసిన ”సీఎం”

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌కూమార్‌ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. హైకమాండ్‌ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం …