జాతీయం

గన్‌ లైసెన్స్‌ ఇప్పించండి

భద్రత కోసం తుపాకీ అవసరమన్న ధోనీ భార్య సాక్షి న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తుపాకీ లైసెన్స్‌ ఇప్పించాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ …

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

దేశంలోని ప్రతిసాగుభూమికి నీరందించడమే లక్ష్యం రైతులకోసం ఉత్తమమైన పథకాలను తీసుకొస్తాం వీసీలో రైతులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ, జూన్‌20( జ‌నం సాక్షి) : 2022 నాటికి …

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

రాష్ట్రలో పార్టీ పరిస్థితులపై రాహుల్‌కు వివరించాం తెలంగాణకు ఎక్కవ సమయం కేటాయించాలని కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం టీ కాంగ్రెస్‌ నేతలు న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి) : …

ఔరంగాజేబు కుటుంబానికి రక్షణమంత్రి పరామర్శ

  కుటుంబానికి అండగా ఉంటామని హావిూ శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఇటీవల ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా …

సింహాల రక్షణకు కఠిన చర్యలు

ఫోటోలు తీసినా ఇక నేరమే గుజరాత్‌ సర్కార్‌ ఆదేశాలు గాంధీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఆసియాటిక్‌ సింహాలను సంరక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రవేశపట్టింది. ఇకపై సింహాలు కనిపిస్తే …

ఐవోబీ శాఖలో తుపాకులతో దొంగల హల్‌చల్‌

  భువనేశ్వర్‌(జ‌నం సాక్షి): ఒడిశాలోని రూర్కెలాలో  ఒక జాతీయ బ్యాంకులోకి సాయుధులైన దొంగలుబ్యాంకు దోపిడీకి తెగబడ్డారు. నగరంలో అత్యంత రద్దీగాఉండే మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ …

ప్రధాని మోడీపై ఆమ్‌ ఆద్మీ మండిపాటు

చర్చించడానికి తీరిక లేదా అని ప్రశ్న న్యూఢిల్లీ,జూన్‌19(జ‌నం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఢిల్లీ అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అరవింద్‌ …

కాశ్మీర్‌లో పరిస్థితులపై రాజకీయ పార్టీల పరిశీలన

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల విముఖత సంకీర్ణ ప్రభుత్వంతో కాశ్మీర్‌ గాయపడిందన్న ఆజాద్‌ తోణం గవర్నర్‌ పాలన విధించాలన్న ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): …

కాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ సంకీర్ణానికి తెర

పీడీపీతో బంధం తెంచుకున్నట్లు ప్రకటించిన బీజేపీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ రాజీనామా గవర్నర్‌ చేతుల్లోకి పాలన శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేలా కేంద్రం దృష్టి న్యూఢిల్లీ, జూన్‌19(జ‌నం సాక్షి …

ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తే లేచి నిలబడాల్సిందే!

హర్యానా ప్రభుత్వం వివాదాస్పద సర్క్యులర్‌ జారీ చండీగఢ్‌, జూన్‌19(జ‌నం సాక్షి ) : హర్యానా ప్రభుత్వం మరో వివాదాస్పద సర్క్యులర్‌ జారీ చేసింది. రాష్ట్రంలో పని చేసే …