జాతీయం

అధికారుల కోర్కెలు తీర్చాలని విద్యార్థినులను…

లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ? మిన్నంటిన ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు అరెస్టు ఉన్నతస్థాయి విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశం దురుద్దేశం లేదంటున్న అధ్యాపకురాలు విద్యార్థుల …

స్వీడన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

  ఢిల్లీ: స్వీడన్‌, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్‌ చేరుకున్నారు. రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్న మోదీకి స్వీడన్‌ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌ …

నగరంలో ఘోర అగ్నిప్రమాదం..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, …

ఆధార్ లింక్ పై బ్యాంకులకు మొట్టికాయలు

న్యూఢిల్లీ : ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయలేదని బ్యాంకు అకౌంట్లు మూసివేయడం, ఫ్రీజ్‌ చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారని …

చైనాను ఎదుర్కొవడానికి సిద్ధం : నిర్మలా సీతారామన్

డొక్లాంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత్‌ సిద్ధంగా ఉందన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు …

వాట్సాప్‌ మెసేజ్‌ చదివానా తెలియకుండా.. మేనేజ్‌ చేసే అవకాశం

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. వాట్పాప్‌ వచ్చాక జీవితమే ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి  వెల్లింది. వాట్సాప్‌ మెసేజ్‌ రావడం ఒక ఎత్తయితే దానిని చదివామా …

రెప్పపాటులో రైలు ప్రమాదం

పట్టాలపై కబుర్లుచెప్పుకుంటున్న ఆరుగురు దుర్మరణం ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం లక్నో,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): పట్టాలపై కాలక్షేపం కబుర్లతో మునిగిన కొందరు ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రైలు రావడాన్ని కూడా …

ఎగ్గొట్టినోడికే అప్పు..

– నిండా మునిగిన ఓరియంటల్‌ బ్యాంక్‌ – పంజాబ్‌ సీఎం అల్లుడిపై సీబీఐ కేసు నమోదు పంజాబ్‌, ఫిబ్రవరి26(జ‌నంసాక్షి) : దేశాన్ని కుదిపేస్తున్న నీరవ్‌మోడీ మోసం మరువకముందే …

మరిన్ని చిక్కుల్లో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌..!

– కేజీవ్రాల్‌ ఇంట్లో సీసీ ఫుటేజ్‌లు మార్చినట్లు పోలీసుల అనుమానం – ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీకి పరీక్షలకోసం పంపిన అధికారులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆమ్‌ …

ఓటు నమోదుకు అంతా కదలాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): ఓటు హక్కు పొందేందుకు అర్హులైనవారందరూ స్వయంగా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత దేశ ప్రజాస్వామ్యం బలోపేతమయ్యేందుకు ఇది దోహదపడుతుందన్నారు. …