వార్తలు

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి …

పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

లండన్‌ : ఒలింపిక్స్‌లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్‌క్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఇగ్నో వీసీపై సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్‌. రాజశే ఖరన్‌ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు …

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల …

వాహనం బోల్లా… 16 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

జమ్మూ: అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సాంబ జిల్లా మాన్సర్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున  యాత్రకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా  పడింది. ఈ …

కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సులకు ఆర్‌బిఐ విముఖం

ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి …

మెజార్టీ భారతవిద్యార్థులు బోగస్‌?

లండన్‌: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్‌ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్‌ విద్యార్థులు భారతదేశం నుంచి …

పెళ్ళిచేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌

ప్యాంగ్‌యాంగ్‌, జూలై 26 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ …

నైజీరియా టెర్రరిస్టు దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిలీ ): నైజీరియాలోని సమస్యాత్మక మైడుగురి నగరంలో ఒక ప్యాక్టరీపై ఇస్లామిక్‌ మిలిటెంట్లు దాడి చేయటంతో ఇద్దరు భారతీయులు మరణించారు. సైనిక ప్రతినిధి లెప్టినెంట్‌ కల్నల్‌ సాగరి …

తాజావార్తలు