వార్తలు

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను …

గోద్రా అల్లర్లలో నేను దోషినైతే నన్ను ఉరితీయండి : నరేంద్రమోడి

అహ్మదాబాద్‌, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప …

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని …

వన్డే టీమ్‌ నుంచి కల్లిస్‌ రెస్ట్‌ కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు

జోహనస్‌ బర్గ్‌: ఇంగ్లాడ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కల్లిస్‌కు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్‌లో ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని …

లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే

తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్‌ ఆఫర్‌ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్‌ మెడల్‌ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్‌ ఒలిపింక్స్‌ …

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను …

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు …

పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ …

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో …

క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి …

తాజావార్తలు