వార్తలు

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు …

ధర్మాన కమీటీ నివేదికను సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : మంత్రి ధర్మాన ప్రసాదరావు కమీటీ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ సమీక్షించారు. కమిటీ చేసిన సిఫారసులపై పరిష్కరాలతక్ష ముందుకుయ రావాలని అధికారులకు సీఎం …

బాలుడిని చితకబాదిన వార్డెన్‌

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పరిధిలో నందనవనం కాలనీలో లివింగ్‌ హోవ్‌ హాస్టల్‌లో  3వ తరగతి చదువుతున్న మహేష్‌ అనే విద్యార్థిని ఆ హాస్టల్‌ వార్డెన్‌ చితకబాదడంతో బాలుడి తల్లిదండ్రులు …

కార్గిల్‌ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ …

ప్రభుత్వాసుపత్రికి చెందిన మందుల విక్రయం

రాజమండ్రి: రాజమండ్రిలోని సోమాలమ్మ గుడి వద్ద మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణాధికారులు దాడులు చేశారు. రూ. లక్ష విలువైన శాంపిల్స్‌, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మందులు విక్రయిస్తుండగా …

ప్రణబ్‌కు హిల్లరీ క్లింటన్‌ అభినందనలు

వాషింగ్టన్‌:భారత  కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్‌ ముఖర్జీకి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ ఏరకు ఆమె ఒక ప్రకటన విడుదల …

పార్థసారధిని వెంటనే భర్తరఫ్‌ చేయాలి, కళంకిత మంత్రులను తొలగించాలి : టీడీపీ

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నీతినీజాయితి ఉంటే కళింకిత మంత్రులను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేత కడీయం శ్రీహీరి అన్నారు. ఈ రోజు …

ఈ నెల28 నుంచి అఖిల భారత హిందీ కార్యకర్తల శిబిరం

హైదరాబాద్‌: రాజధానిలో ఈ నెల 28నుంచి మూడు రోజుల పాటునుంచి ప్రచార సభ జరగనుంది. మన జాతీయా భాషా హిందీకి విస్తృత ప్రచారం జరగాలన్న ఉద్దేశంతో 75ఏళ్ళుగా …

విజయలక్ష్మి పర్యటనతో ఉపయోగంలేదు : పొన్నం

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటనతో ఒరిగిందేమీలేదని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. ఆమె పర్యటనతో తెలంగాణ ప్రజలకు పోలీసులు లాఠీ రుచి …

పోలవరం టెండర్లను రద్దు చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దుచేయాలని ఎంపీ వివేక్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. కంట్రాక్టర్లు కుమ్మక్కయి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. టెండర్లను రద్దుచేసి …

తాజావార్తలు