సీమాంధ్ర

జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు

అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి.. సీఎంకు రాఖీలు కట్టారు. …

వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి

– నా తప్పుంటే బహిరంగంగా ఉరితీయండి – సిట్‌ అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పా – మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి – ఆదినారాయణరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శిని …

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టిడిపి ఆందోళన

తునిలో భారీ ర్యాలీ తీసిన పార్టీ నేతలు కాకినాడ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేపట్టారు. …

చలిగుప్పిట ఏజెన్సీ గ్రామాలు

ఉదయం 7దాటినా కనిపించని భాస్కరుడు విశాఖపట్టణం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): లంబసింగిలో అందాలు ఆరబోస్తున్నాయి. మబ్బులు భూమిని కమ్మేస్తున్నాయి. విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. దీనికితోడు చలిపంజా విసరుతోంది. ఈ …

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

– సీఎం జగన్‌ను ఉన్మాది అనడం సరికాదు – సభలో పట్టుబట్టిన వైసీపీ సభ్యులు – బాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీ వేయాలి – స్పీకర్‌ను …

2430జీవో ఏపీ అసెంబ్లీలో రగడ

– అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం – జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌ – నిబంధనల ప్రకారమే జీవో తెచ్చామన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి …

హెరిటేజ్‌ ఇప్పుడు మా ఆధీనంలో లేదు: భువనేశ్వరి

అమరావతి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): హెరిటేజ్‌ ఫ్రెష్‌లో అధిక ధరలకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ.. అసెంబ్లీలో వైసిపి నేతలు చేసిన ఆరోపణలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు. …

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

కడప,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రెండురోజుల క్రితం పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు… ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన ఆంజనేయులు (24) అనే …

అసెంబ్లీలో కోటంరెడ్డికి అస్వస్థత

విజయవాడ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. …

భర్తతో గొడవులు..ఉరేసుకున్న కానిస్టేబుల్‌

ప్రాణాపాయ స్థతిలో ఆస్పత్రికి తరలింపు తిరుపతి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): కుటుంబ కలహాల కారణంగా మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి పోలీస్‌ స్టేషన్లో విధులు …