సీమాంధ్ర

వరదలతో పారిశుధ్య పనులకు పెద్దపీట వేయాలి

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం పారిశుద్య నిర్వహణా లోపం లేకుండా చూడాలి ఏలూరు,జూలై28(జనంసాక్షి ): ప్రతి ఏటా వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది. చలికాంల …

వైద్యారోగ్య శాఖలో ఫేక్‌ నియామకాలు

వాటిని నమ్మొద్దన్న కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ అమరావతి,జూలై27(జనంసాక్షి ):ఉద్యోగాల నియామకానికి ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేరుతో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంటు చేపడుతున్నట్లు సోషల్‌ విూడియాలో …

వరద బాధితులకు అన్నివిధాలా అండ

నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరం నింపుతాం చింతూరు మండలంలో కొనసాగిన సిఎం జగగన్‌ పర్యటన అల్లూరి,జూలై27(జనంసాక్షి ): వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకే …

బురదలో తిరిగితేను సమస్యలు తెలుస్తాయి: టిడిపి

ఏలూరు,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనపై టీడీపీ పోలవరం ఇంచార్జ్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ 14 రోజుల నుంచి ముంపు …

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగాలి:కెఎ పాల్‌

విజయవాడ,జూలై26(జనంసాక్షి): దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… దేశంలో బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవీఏంలు …

వరద బాధితులందరినీ ఆదుకుంటాం

నష్టంపై అంచనాలు పూర్తికాగానే సాయం వరదల సమయంలో అధికారులను అప్రమత్తం చేశాం వలంటీర్లు, అధికారులు చక్కగా పనిచేశారు పశువువులకు నోరుంటే అవికూడా మెచ్చుకునేవి కోనసీమ వరదప్రాంతాల్లో పర్యటించిన …

ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల చేసిన బొత్స

వ్యవసాయ విభాగంలో 95.03 శాతం ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం ఉత్తీర్ణత విజయవాడ,జూలై26(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల …

బడికోసం బస్సుయాత్రకు అడ్డంకులు

మానాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు తల్లిదండ్రులు వినతి ఇవ్వకుండా ఆంక్షలు పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు విజయనగరం,జూలై26(జనంసాక్షి): ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ …

పోలవరం డ్యామేజీపై నిపుణులతో విచారణ

సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ అమరావతి,జూలై26(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మించే చోట డయాఫ్రం వాల్‌కు మధ్య ఏర్పడ్డ పెద్ద గ్యాప్‌లు, నదీ గర్భం కోతకు …

సిఎం పర్యటన నేపథ్యంలో జనసేన నేతల అరెస్ట్‌

రాజమండ్రి,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్డు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను అరెస్టు చేపట్టారు. జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీఇప్పటికే …