సీమాంధ్ర

మిస్టరీగా కరోనా మరణాల సంఖ్య

నిధులను కూడా పక్కదారి పట్టించారు కేంద్రానికి రాష్టాన్రికి పొంతన లేని లెక్కలు మండిపడ్డ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య మిస్టరీగా మారిందని …

1న ఆన్లైన్‌లో పవిత్రోత్సవ టిక్కెట్లు విడుదల

తిరుమల,జూలై30(జనంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో …

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర …

గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు …

కృష్ణానదిలో మత్స్యకారులకు భారీచేప లభ్యం

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 30 : ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మత్స్యకారులకు చేతినిండా పని, పనికితగ్గ …

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు …

మంత్రి నాగార్జునకు తృటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ,జూలై30(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వారధి నుంచి బందర్‌ రోడ్డువైపు వస్తుండగా విజయవాడలో కారు ప్రమాదానికి గురైంది. గమనించిన …

మద్యనిషేధంపై టిడిపి మహిళల పోరుబాట

తిరుపతి,జూలై30(జనంసాక్షి): సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ.. తిరుపతి నగరంలోని గాంధీ …

పంటలు గిట్టుబాటు కాక ఆందోళన

అరటి,మామిడికి దక్కని గిట్టుబాటు కడప,జూలై30(జనంసాక్షి): ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతులు దళారులచేతుల్లో దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ …

రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజుపర్యటన

బిజెపి తీరుపై మండిపడ్డ స్థానిక రైతులు అమరావతి,జూలై29(జనంసాక్షి ): బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు …