సీమాంధ్ర

సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు

మేనిఫెస్టోలో లేకపోయినా కాపునేస్తం కింద సాయం మాది అన్ని వర్గాల ప్రభుత్వం అన్న సిఎం జగన్‌ చంద్రబాబు లాగా దోచుకునే ప్రభుత్వం కాదని వెల్లడి గొల్లప్రోలులో కాపునేస్తం …

ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో అమరావతి,జూలై29(జనంసాక్షి ): వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అర్దాంతరంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు …

పోలవరం,ప్రత్యేక హోదాలపై మాటతప్పిన బాబు

ఆనాడే ఎందుకు రాజీనామాలు చేయలేదు చంద్రబాబు చరిత్రహీనుడనే బుట్టదాఖలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు ముందు టిడిపి ఎంపిలతో రాజీనామా చేయించాలన్న కొడాలి   విజయవాడ,జూలై29(జనంసాక్షి ):టీడీపీ …

పోలవరానికి ఇద్దరూ ద్రోహం చేశారు

టిడిపి, వైసిపిలపై మండిపడ్డ తులసిరెడ్డి అమరావతి,జూలై29(జనంసాక్షి ): పోలవరం ఆలస్యానికి టిడిపి, వైసిపిలే కారణమని కాంగ్రెస్‌ విమర్శించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చివుంటే ఈపాటికే పూర్తయ్యేదని, బహుళార్థ సార్థక ప్రాజెక్ట్‌ …

దశాబ్దాలుగా పోలవరం నిర్మాణ పనులు

నిర్వాసితులకు పరిహారంలో నిర్లక్ష్యం వరదలు ముంచెత్తినా పట్టించుకోని పాలకులు ఏలూరు,జూలై29(జనంసాక్షి ):దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హావిూగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే …

నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

సమాంతరంగా ఇంగ్లీష్‌, తెలుగు విూడియాలను కొనసాగించాలి విజయవాడకు చేరుకున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సుయాత్ర విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు, నాలుగు, …

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

చిత్తూరు,జూలై28(జనంసాక్షి ): కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన …

నేడు గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

కాపునేస్తం అబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దాడిశెట్టి కాకినాడ,జూలై28(జనంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారంకాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకం …

రుణదాతల వేధింపులకు యవతి బలి

అవమానకరంగా వేధించడంతో ఆత్మహత్య విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరిత వర్షిణి (17)ఉరి …

ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు తిరుమల,జూలై28(జనంసాక్షి ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల …