సీమాంధ్ర

నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

విజయవాడ, ఆగష్టు 30 (జనంసాక్షి : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న …

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు, …

కౌలు రైతులకు అండగా నిలవాలి

వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలి ఏలూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : అధికారంలోకి వస్తే కౌలురైతులకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పిన విధంగా వైఎస్‌ జగన్‌ తమ సమస్యలు …

అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసిన జగన్‌

రాజధానిపై అక్కసు వెళ్లగక్కారు :ధూలిపాళ్ల గుంటూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా జగన్‌ కుట్ర చేస్తున్నారని టిడిపి నేత ధూలిపాళ్లనరేంద్ర మండిపడ్డారు. …

కొయ్యలగూడెంలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం …

విజయవాడ కేంద్రీయ విద్యాలయం వద్ద కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

విజయవాడ: బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ మీద నుంచి ముగ్గురు …

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖపట్నం (జనం సాక్షి) విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 …

ఎపి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు విజయవాడ,ఆగస్ట్‌21    (జనంసాక్షి):ఏపీ విభజన జరిగాక రాష్టాన్రికి దిశ, దశ లేకుండా పోయిందని బిజెపి నేత విష్ణువర్దన్‌ …

పుట్టలో పాలుపోయడంలో పరమార్థం వేరు !

తిరుమల,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :గరుడ పంచమి, నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోస్తూ.. ’నాగయ్యా! నీకు పొట్ట నిండా పాలు పోసేమయా..’ అంటూ పాడుకోవడం మనకు …

నేడు విశాఖ- సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ రద్దు.. ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌  జనంసాక్షి : విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం …