సీమాంధ్ర

ప్రభాస్‌ కోటి రూపాయల వరదసాయం

హైదరాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి): కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటాడు. అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ …

విజయనగరంలో ఒమిక్రాన్‌ కలకలం

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి  అంటూ పుకార్లు విజయనగరం,డిసెంబర్‌7  (జనంసాక్షి) : జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు తేలినట్లు పుకార్లు వ్యాపించడంతో కలకలం రేగింది. శృంగవరపుకోటలో ఒమిక్రాన్‌ కేసు …

పోలవరం ఆలస్యానికిఎవరు కారణం

నిర్మాణ పనుల్లో అలసత్వానికి ఎవరు బాధ్యలు మేఘా కంపెనీకి అప్పగించినా ఎందుకీ జాప్యం? కేంద్రమంత్రి ప్రకటనపై ప్రభుత్వం సమాధానమిస్తుందా అమరావతి,డిసెంబర్‌7  ( జనం సాక్షి ) : …

అంబేడ్కర్‌ బాట అనుసరణీయంనివాళి

అర్పించిన టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి,డిసెంబర్‌6 జనంసాక్షి :  సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్‌ ప్రబోధించిన సిద్దాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయమని టీడీపీ అధినేత చంద్రబాబు …

ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు

నలుగురు మృతి చెందినట్లు ప్రకటన విజయవాడ,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 154 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,73,730 …

ఓటిఎస్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం

పేదలకు ఉరి బిగిస్తున్నారన్న టిడిపినేత చంద్రబాబు పేదలకు మేలు చేయాలన్నదే జగన్‌ సంకల్పం కౌంటర్‌ ఇచ్చన ప్రభుత్వ సలహాదారు సజ్జల అమరావతి,డిసెంబర్‌6(జనం సాక్షి  ) :  జగనన్న …

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

తిరుమల,డిసెంబర్‌6  (జనంసాక్షి);  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌,స్నేహలత దంపతులు సోమవారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రితో పాటు కోరుట్ల ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యుడు కల్వకుంట్ల …

అందరికీ వ్యాక్సినేషన్‌ ముఖ్యం

ఒమిక్రాన్‌తో ఆందోళన అవసరం లేదు అమరావతి,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  ఒమిక్రాన్‌ తీవ్రమైన వైరస్‌ కాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ …

విశాఖకు 770 కి.మీ దూరంలో వాయుగుండం

నేడు తీరం దాటే అవకాశం అమరావతి,డిసెంబర్‌3(జనంసాక్షి): ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం విశాఖపట్నానికి 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న …

విధుల బహిష్కరించిన వీఆర్వోలు

అనంతపురం, డిసెంబర్‌3 (జనం సాక్షి)     :  రొద్దం మండలంలోని విఆర్‌ఓ ల సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు …