సీమాంధ్ర

పోలవరంపై టిడిపి నేతల ట్రోల్‌ డ్రామాలు

2018లోనే నీటిని విడుదల చేస్తామని బుకాయించారు మండిపడ్డ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు,డిసెంబర్‌2( జనం సాక్షి ): టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ …

అమరావతి పేరుతో చంద్రబాబుది దొంగయాత్ర

అది పక్కా రాజకీయ యాత్రమాత్రమే టిడిపిపై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాణి నెల్లూరు,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : టీడీపీ అధినేత చంద్రబాబు దొంగచాటుగా నిర్వహిస్తున్న యాత్రే …

వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

ఆదిలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన పూద్మావతి తిరుపతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా …

మహాపాదయాత్రకు అడ్డంకులు ఎందుకు

అధికార పార్టీ నేతల్లో ఎందుకీ వణుకు వారి యాత్రతో భయపడాల్సిన అవసరమెందుకు? నెల్లూరు,డిసెంబర్‌2 (జనం సాక్షి):   రాజధాధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా వైసిపి నాయకులు …

పెద్దశేష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుపతి,డిసెంబర్‌1( జనం సాక్షి):  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. …

రైతుల పాదయాత్రకు అడ్డంకులు

నిరసన తెలుపుతూ బైఠాయించిన రైతులు అమరావతి,డిసెంబర్‌1  ( జనం సాక్షి):  అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. …

జగన్‌ పాలనతీరు అధ్వాన్నం: డిఎల్‌

కడప,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్‌ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైఎస్‌ …

ఇండస్టీల్రో మరో విషాదం.. 

రోడ్డు ప్రమాదంలో యువ హీరో సోదరుడు మృతి కడప,డిసెంబర్‌1 (జనంసాక్షి):  తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూయగా,మరుసటి రోజే  …

ఏపీలో కొత్తగా 184 మందికి కరోనా

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన …

సిరివెన్నల మృతికి చంద్రబాబు దిగ్భార్రతి

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్భార్రతిని కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినిమా రంగానికి …