సీమాంధ్ర

శోభాయమానంగా అమ్మవారి పుష్పయాగం

      ముగిసిన శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుపతి,డిసెంబర్‌ 10(జనంసాక్షి):  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనగంఆ ముగిసాయి. చక్రస్నానం,పుష్పయాగంతో …

విశాఖ ఉక్కు సంకల్పాన్ని పట్టించుకోని మోడీ

పార్టీకి నష్టం తప్పదని తెలిసినా ముందడుగే మోడీ నిర్ణయంతో సైలెంట్‌ అయిన బిజెపి నేతలు ఉమ్మడిగా ఉద్యమిస్తే తప్ప ఉక్కును కాపాడలేరు విశాఖపట్టణం,డిసెంబర్‌10(జనంసాక్షి): నాటి ఇందిరాగాంధీని దిగివచ్చేలా …

ఆర్కె గెస్ట్‌ ఎమ్మెల్యే అంటూ లోకేశ్‌ ఎద్దేవా

గుంటూరు,డిసెంబర్‌9(జనం సాక్షి  ): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని టీడీపీ నేత లోకేష్‌ ఎద్దేవాచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్‌ లెక్చరర్‌గా మారారని విమర్శించారు. వారానికోసారి …

ప్రభుత్వ పథకాలకు జగన్న పేర్లు

వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఎపి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు విచారణను పదిరోజులకు వాయిదా వేసిన ధర్మాసనం అమరావతి,డిసెంబర్‌9(జనంసాక్షి ): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న అన్ని పథకాలకు …

ఓటిఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సవిూక్షలో సిఎం జగన్‌ సూచన అమరావతి,డిసెంబర్‌8 జనం సాక్షి : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్‌ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ …

అకాల వర్షాలతో రైతాంగానికి తీవ్రనష్టం

వారిని ప్రభుత్వం తోణం ఆదుకోవాలి: నక్కా గుంటూరు,డిసెంబర్‌8 జనం సాక్షి : అకాల వర్షాలకు రైతాంగ తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు. …

మరింత ధృడంగా విశాఖ ఉక్కు పోరాటం

300 రోజు మహధర్నాతో ఐక్యత చాటిన కార్మికలోకం కేంద్రంపై పోరాటానికి అంతా కలసి రావాలని పిలుపు విశాఖపట్టణం,డిసెంబర్‌8 (జనం సాక్షి):  ఓ వైపు అమరావతి ఉద్యమం..ఇటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ …

చంద్రబాబు రాష్టాన్రికి పట్టిన శనిమండిపడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

విజయవాడ,డిసెంబర్‌7(ఆర్‌ఎన్‌ఎ):  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్టాన్రికి  పట్టిన శనిలా మారారని ఫైర్‌ అయ్యారు. ఏడ్చే …

రైతుల పాదయాత్రపై రాక్షసదాడి

మూడు రాజధానుల పేరుతో నాటకాలు:కళా అమరావతి,డిసెంబర్‌7 (జనంసాక్షి) :    యజ్ఞంలా సాగుతున్న మహాపాదయాత్రను వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా …

ఉద్యమబాట పట్టిని ఎపి ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం తీరుతో సమ్మెకు దిగామన్ననేతలు విజయవాడ,డిసెంబర్‌7 (జనంసాక్షి) :  తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. గత కొన్నాళ్లుగా …