సీమాంధ్ర

రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు

అనంతపురం, డిసెంబర్‌3 (జనం సాక్షి)     : చోళ సముద్రం నుండి నాగానపల్లి వరకు దాదాపు మూడు కిలోవిూటర్లు రోడ్లలో ఉన్న కంపచెట్లను సర్పంచ్‌ హయాంలో శుక్రవారం తొలగించారు. …

వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం

టీకా వేస్కో.. బహుమతి తీస్కో నినాదం అనంతపురం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : జిల్లాలో వ్యాక్సినేషన్‌ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీకా …

ఓటిఎస్‌పై ప్రజల్లో తీవ్ర నిరసనలు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు బలవంతపు వసూళ్లపై ఎదురుతిరుగుతున్న వైనం అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఓటీఎస్‌పై ప్రజల్లో …

ప్రజల్లో వ్యాక్సినేషన్‌ భయాలు ముందుకు రావడం లేదంటున్న అధికారులు

గుంటూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : వ్యాక్సిన వేయించుకుంటే పిల్లలు పుట్టరనీ, గర్భం దాల్చరనీ, వీర్య కణాలు తగ్గిపోతాయని ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఇలా అనేక అపోహలు …

నీటమునిగిన వరితో రైతుల  కన్నీరు

  సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు గుంటూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : గత ఇరవై రోజులుగా ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులు వీయటంతో తీరప్రాంత రైతులు భయానక వాతావరణంలో ఉన్నారు. …

వరుస వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం

వరిచేలు నీటముగనడంతో అనుకోని నష్టం ఆందోళనలో అన్నదాతలు విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు దక్కుతాయని రైతులు ఆశపడ్డారు. …

ధాన్యం కొనుగోళ్లకు ఎదురుచూపులు

అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు ఏలూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయం దాటి డిసెంబర్‌ వచ్చినా కొనుగోళ్ల ఊసే లేకపోవటంపై రైతులు మండిపడుతున్నారు. దీనికితోడు …

మరోమారు తుఫాన్‌ హెచ్చరికలు 

ఆందోళనలో అన్నదాతలు కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారే సూచనలతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు …

అల్పపీడనం వాయుగుండంగా బలపడింది..

అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ …

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను జమ చేయండి

సిఎస్‌కు వర్ల రామయ్య లేఖ అమరావతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  సీఎం జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాల వంచించారరి టీడీపీ పొలిట్‌ …