సీమాంధ్ర

వేలది మందితో విద్యార్థుల భారీ ర్యాలీ

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం విజయనగరంలో విద్యార్థులు కదంతొక్కారు. వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, …

అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించిన సర్పంచ్‌

ఏలూరు, నవంబర్‌30 (జనం సాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యతో పాటు తల్లులు, గర్భిణీ, బాలింత, కిశోర బాలికలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు …

ఘనంగా గురజాడ అప్పారావు వర్థంతి

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : గురజాడ అప్పారావు 106 వ వర్థంతి సందర్భంగా… మంగళవారం విజయనగరంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. స్థానిక గురజాడ అప్పారావు స్వగ్రామంలో ఆయన …

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల  వినూత్న ధర్నా

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం …

పెండిరగ్‌ కేసుల రికార్డులను పరిశీలించిన డిఎస్‌పి

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని నరసాపురం డిఎస్‌పి పి.వీరాంజనేయరెడ్డి అన్నారు. మంగళవారం స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎస్‌పి ఆకస్మిక తనిఖీలు …

ప్రభుత్వ పథకాలపై అపోహలోద్దు 

కాకినాడ, నవంబర్‌30(జనం సాక్షి) : ఆలమూరు :ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై అపోహలకు పోవద్దని ప్రభుత్వ విప్‌ చిర్ల …

ప్రతి ఒక్కరూ చదువుకుని పైకి రావాలి

ప్రతి కుటుంబంలో అందరూ చదవాలన్నదే లక్ష్యం జగన్న విద్యాదీవన కింద నిధులు విడుదల చేసిన సిఎం 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్ల విడుదల …

నిధుల దారిమళ్లింపు తగదుసిఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ

అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) : దారిమళ్లించిన పంచాయితీరాజ్‌ నిధులను తిరిగి బదిలీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ …

రెండున్నరేళ్ల వైసిపి పాలనలో దాడులకే ప్రాధాన్యం

టిడిపి మహిళా సర్పంచ్‌ ఇంటిపై మూకదాడి దారుణంమండిపడ్డ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుఅమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) : వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, …

 ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ఏలూరు,నవంబర్‌30 (జనం సాక్షి) :పశ్చిమగోదావరి జిల్లా  కొవ్వూరు రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి విూదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ  దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ …