సీమాంధ్ర

విశాఖ ఆంధ్రావర్సిటీలో నాస్కామ్‌ సెంటర్‌వర్చువల్‌గా పాల్గొన్న కేంద్రమంత్రి

రాజీవ్‌విశాఖపట్నం,నవంబర్‌30 (జనం సాక్షి) విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, …

పోలీసుల వారంతపు సెలవును తొలగించలేదు

ఎస్పీలు దీనిని పరిశీలించి చర్య తీసుకోవాలి కరోనా సమయంలో వారు స్వచ్ఛందంగా డ్యూటీ చేశారు తాహసిల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సుచరిత గుంటూరు,నవంబర్‌30(జనం సాక్షి) : పోలీసులకు …

ముగిసిన డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు

పార్థివదేహం వద్ద నివాళి అర్పించిన సిజె జస్టిస్‌ రమణ పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన తిరుపతి,నవంబర్‌30((జనం సాక్షి)): తిరుమల,తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి పార్థీవదేహానికి …

ఎపి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు

అలాంటి వారిని అదేరోజు సస్పెండ్‌ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ వెల్లడి విజయవాడ,నవంబర్‌29((జనం సాక్షి): శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ …

వరదమృతులకు ప్రభుత్వానిదే బాధ్యత

అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్య లేఫ్లడ్మేనేజ్‌మెంట్‌లో జగన్‌ ఘోరంగా విఫలండి జాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులు రూ.1,100 కోట్లు దారిమళ్లింపు పంటలబీమా కట్టకుండానే కట్టినట్లు ఆబద్దాలు ప్రభుత్వ ఉద్యోగుల …

నెల్లూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెల్లూరు,నవంబర్‌29(జనం సాక్షి): అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతు న్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు …

జిల్లాలో మరోమారు భారీ వర్షాలు

రైల్వే కోడూరులో వరదముప్పుఆందోళనలో అన్నదాతలు కడప,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలోమరోమారు వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. …

అల్పపీడనంతో మళ్లీ జోరువానలు

మూడు జిల్లాల్లో ముంచెత్తిన వర్షం మరోమారు పొంగుతున్న వాగులు వంకలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక విజయవాడ,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం విూద ఉన్న ఉపరితల …

ఆటోబోల్తా: ఒకరు మృతి

కడప,నవంబర్‌29(జనం సాక్షి): ఆటో బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి మృథి చెందాడు. మృథి చెందిన వ్యక్తిని వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వేపమాను కొండయ్య(60)గా గుర్తించారు.  …

విద్య,వైద్యానికి జగన్‌ ప్రాధాన్యంమెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆళ్లనాని

గుంటూరు,నవంబర్‌29(( జనంసాక్షి) ):  విద్య, వైద్యంకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం నాడు …