సీమాంధ్ర

ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలి

అనవసర రాద్దాంతంతో ఆందోళన తగదుఘాటుగా స్పందించిన మంత్రి బొత్స అమరావతి,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు …

అవినీతికి పాల్పడితే ఉపేక్షించం

నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరిక అనంతపురం,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్త …

నిలకడగా గవర్నర్‌ ఆరోగ్యం

అమరావతి,నవంబర్‌29( జనంసాక్షి) ):   ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై వైద్యులు సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. …

సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నెల్లూరు,నవంబర్‌26 (జనంసాక్షి):  జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు …

విశాఖ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

  పర్యాటకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉందన్న మంత్రి విశాఖపట్టణం,నవంబర్‌ 23 (జనంసాక్షి):  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ …

వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఘనుడు

జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌ అమరావతి,నవంబర్‌ 23 (జనంసాక్షి): వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ …

కన్నీటి సంద్రంగా మిగిలిన సీమవరదల నుంచి ఇంకా తేరుకోని వైనం

సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలి బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలి కడప,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  అసాధారణ రీతిలో కురిసిన వర్షాలు రాయలసీమను అతలాకుతలం చేశాయి. నాలుగు …

ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం కచ్చితంగా ఉండాలి. 

మద్దతు ధరలు…చనిపోయిన రైతులు ఈ రెండు సమస్యలపై పెదవి విప్పని కేంద్రం వీటిపై ఎలాంటి స్పష్టత ఇస్తారో అని రైతుల చూపు న్యూఢల్లీి,నవంబర్‌23 (జనం సాక్షి ): మూడు …

గంజాయిసాగు.. అక్రమ మద్యంపై గట్టి చర్యలేవీ?

విమర్శలకు విమర్శలు ఎక్కుపెడుతున్న నేతలు అత్యాచార ఘటనల సందర్భంలో కఠిన చర్యలు శూన్యం విజయవాడ,నవంబర్‌23 (జనం సాక్షి ): గంజాయి సాగుపై ఇటీవల ఎపిలో పెద్ద ఎత్తున విమర్శలు …

మహిళలపైనేరాలు నియంత్రించ గలిగాం

అసెంబ్లీలో  హోంమంత్రిసుచరిత అమరావతి,నవంబర్‌22 (జనం సాక్షి):   ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం కాగా ..స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో …