సీమాంధ్ర

మూడు రాజధానుల బిల్లు వెనక్కిఅసెంబ్లీలో సిఎం జగన్‌ కీలక ప్రకటన

ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారుకోర్టు కేసులతో ఉన్నత ఆశాయాన్ని దెబ్బతీసేయత్నం చేశారు రాజధాని అభివృద్దికి లక్షకోట్లు అని చంద్రబాబు లెక్కలేశారు సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో మళ్లీ సభముందుకు …

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

కర్నూలు,నవంబర్‌22(జనం సాక్షి):  శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువ జామునుంచే పాతాళగంగలో …

సిఐ అవమానించారంటూ దంపతులు ఆత్మహత్యాయత్నం

విజయవాడ,నవంబర్‌22(జనం సాక్షి): కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్‌ సీఐ దుర్గారావు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ  వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబానికి సంబంధించిన విషయంపై దంపతులు మురళి, …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రికి మళ్లీ మొడిచేయి

  అనూహ్యంగా పలువురు పేర్లుమారుతన్న సవిూకరణాల నేపథ్యంలో కూర్పు గుంటూరు,నవంబర్‌22  (జనం సాక్షి) : ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్‌ విూదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి …

మత్స్యకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని …

చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించిన రజనీకాంత్

అమరావతి:తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు పట్ల వైసీపీ నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా …

విూడియా సమావేశంలో భోరుమన్న చంద్రబాబు

వెక్కివెక్కి ఏడ్చిన టిడిపి అధినేత అసెంబ్లీలో జరిగిన పరిణామాలనూ తీవ్ర ఆవేదన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు తన భార్యపై విమర్శలు చేశారని తీవ్ర …

వ్యవసాయ చట్టాల రద్దు శుభపరిణామం

రైతుల పక్షాన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,నవంబర్‌19 జనం సాక్షి  : గత పార్లమెంట్‌ సమావేశాలలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని …

చంద్రబాబు కంట్లో నీళ్లు రాకున్నా డ్రామాలు

ఆయనే మా కుటుంబ సభ్యలు గురించి ప్రస్తావించారు బాబు హాయంలోనే మా చిన్నాన్న హత్యజరిగింది ఎంపి అవినాశ్‌ రెడ్డిపై అనవసర ఆరోపణలు మాకుటుంబం మధ్య చిచ్చు పెట్టాలని …

తమిళనాడులో తీరం దాటిన అల్పపీడనం

కోస్తా,రాయలసీమల్లో భారీ వర్ష హెచ్చరిక అమరావతి,నవంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ …