సీమాంధ్ర

డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ

తిరుమల జనం సాక్షి  )  –  మధ్యాహ్నం తరువాత అప్ ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిపై నిర్ణయం     టీటీడీ అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి …

తిరుపతిని ముంచెత్తిన వరద

` స్తంభించిన జనజీవనం ` తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు ` జిల్లాలో విద్యాసంస్థలకు గురు,శుక్రవారాలు సెలవు ` రేణిగుంటలో దిగని విమానాలు తిరుపతి,నవంబరు 18(జనంసాక్షి): చిత్తూరు …

అమరావతిపై  బిజెపి ద్వంద్వ ప్రమాణాలు

  రాజధానిని నిర్ణయించడంలో విూనమేషాలు ప్రజలను ఆయోమయంలోకి నెట్టేలా నిర్ణయాలు అమరావతి,నవబంర్‌18(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో బిజెపి అనుసరిస్తున్న విధానంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …

ఏపీ గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

` ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ నెల 15న నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ …

కుప్పంలోనూ కుప్పకూలిన టీడీపీ

` మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార పార్టీ ` మాజీ సీఎం ఇలాఖాలో వైసీపీ పాగా చిత్తూరు,నవంబరు 17(జనంసాక్షి):కుప్పంలో అధికార వైసిపి పాగా వేసింది. ఇక్కడ జరిగిన …

కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు

ఎలాంటి అక్రమాలు చోటచేసుకోలేదు వెల్లడిరచిన ఎన్నికల అధికారి నీలం సాహ్ని విజయవాడ,నవంబర్‌16(జనం సాక్షి ): కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం …

అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రసిఎం జగన్‌ వైఖరిపై మండిపడ్డ రామకృష్ణ

గుంటూరు,నవంబర్‌16(జనం సాక్షి ): అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలన్న కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని,  సీఎం జగన్‌ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. …

ఎమ్మెల్సీలుగా వైసిపి అభ్యర్థుల నామినేషన్‌ బి ఫామ్‌అందించి ఆశీర్వదించిన సిఎం

జగన్‌అమరావతి,నవంబర్‌16జనం సాక్షి ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే కోటాలో వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసే ముందు తాడేపల్లి సిఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ …

జగన్‌ మూడు రాజధానుల ముచ్చట తీరదు

అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన విూడియాతో టిడిపినేత లోకేశ్‌ వెల్లడి అమరావతి,నవంబర్‌16(జనం సాక్షి ): ప్రజా రాజధానిపై ప్రభుత్వాధినేతగా వైఎస్‌ జగన్‌రెడ్డి విద్వేషపు కుట్రలపై అమరావతి రైతులు, …

ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అండ

అదే సీజన్‌లో పరిహారం చెల్లించేలా చర్యలు రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులు వారి ఖాతాల్లో  రూ.22 కోట్లు జమ రైతులకు తోడుగా ఉండాలన్నదే లక్ష్యమన్న సిఎం …