సీమాంధ్ర

9 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ

శ్రీకాకుళం, జూలై 15 : జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర కమిషనర్‌ సమీర్‌శర్మ ఈ మేరకు …

34 ఎర్రచందనం దుంగలు పట్టివేత

గిద్దలూరు , జూలై 15 : మండలంలోని ఉయ్యాలవాడ సమీపంలో సుమోలో అక్రమంగా తరలిస్తున్న 34 ఎర్రచందనం దుంగల ను గిద్దలూరు ఫారెస్ట్‌ అధికారులు శనివారం స్వాధీనం …

నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు

మార్కాపురంటౌన్‌, జూలై 15 : పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ …

రైతు సమస్యలపై నేడు ధర్నా

కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల …

సెలవుపై వెళ్లిన డిఆర్‌వో వెంకటేశ్వర్లు

గుంటూరు, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఆదేశాలతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లారు. గురజాల తహశీల్దార్‌ సుజాత తనపట్ల …

వెలిచాలలో విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నిక

వెలిచాల జూలై 15 (ఎపిఇఎంఎస్‌): వెలిశాలలో ఆదివారం విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడు మ్యాడార వీర య్యచారీ, ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వెంకటరమణాచారీ …

చంపుతామనడం మా వద్ద మామూలు మాటే

వివరణలో సీమ సంస్కృతిని చాటిన టీజీ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి వెంకటేశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. చంపుతామనడం మా …

సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన

చేనేతను ఆదుకుంటాం ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని …

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ …

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా …