సీమాంధ్ర

ఎస్‌ఐకి ఘన సన్మానం

బేస్తవారిపేట, జూలై 11 : బేస్తవారిపేట వై శ్రీనివాసరావుకు ఆదివారం సాయిబాబా కళ్యాణ మండపంలో వీడ్కోలు సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన బేస్తవారిపేటలో విధులు …

కంభం ప్రభుత్వ వైద్యశాల వద్ద ధర్నా

మిస్టరీగా మారిన సలకలవీడు కేసు పొలం యజమాని పరారి అనుమానాస్పదంగా కేసు నమోదు కంభం ్‌, జూలై 11: బేస్తవారిపేట మండలం సలకలవీడులోని పొలంలో గత 18 …

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం హాజరైన టైగర్‌ దోమ, మలేరియా దోమ, వరహాలు, విష కీటకాలు, మురుగు కాలువలు ఎవరిపై ప్రతాపం అన్న అంశంపై దీర్ఘ …

నేటి నుండి నట్టల నివారణ పంపిణీ

కందుకూరు ్‌, జూలై 16 (ఎపిఇఎంఎస్‌): ఈ నెల 16 నుండి మండల పరిధిలోని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మండల …

అగ్రికెమ్‌ మూసివేత పనులకు గడువు పెంపు

శ్రీకాకుళం, జూలై 15 : నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసి మూసివేందుకు మరో పది రోజులు గడువు పెంచుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ …

ఆంధ్ర యూనివర్సిటీ వర్క్‌షాపునకు రమేశ్‌కుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 15 : ఆంధ్రయూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆన్‌ బీ ఆఫ్‌ బెంగాల్‌లో ఈ నెల 16 నుంచి 21వరకు జరిగే కోస్టల్‌ ఎక్విసర్‌ …

9 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ

శ్రీకాకుళం, జూలై 15 : జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర కమిషనర్‌ సమీర్‌శర్మ ఈ మేరకు …

34 ఎర్రచందనం దుంగలు పట్టివేత

గిద్దలూరు , జూలై 15 : మండలంలోని ఉయ్యాలవాడ సమీపంలో సుమోలో అక్రమంగా తరలిస్తున్న 34 ఎర్రచందనం దుంగల ను గిద్దలూరు ఫారెస్ట్‌ అధికారులు శనివారం స్వాధీనం …

నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు

మార్కాపురంటౌన్‌, జూలై 15 : పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ …

రైతు సమస్యలపై నేడు ధర్నా

కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల …

తాజావార్తలు