సీమాంధ్ర

తెదేపాలోనే బిసిలకు సముచితస్థానం

గుంటూరు, జూలై 16 : బిసిలకు సముచిత స్థానం కల్పించింది తెదేపా అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ …

ఆయకట్టు అంతటికీ సాగునీరు

వంశధార ఎస్‌.ఈ. రాంబాబు శ్రీకాకుళం, జూలై 16 : వంశధార ప్రాజెక్టు పరిధిలో అన్ని కాలువల్లోకి నీటిని విడుదల చేశామని ఆ శాఖ ఎస్‌.ఈ. బి.రాంబాబు తెలిపారు. …

ఆర్థిక దోపిడే అశాంతికి మూలం

శ్రీకాకుళం, జూలై 16: ప్రపంచ వ్యాప్తంగా నేడు అగ్రరాజ్యం అమెరికా వ్యాపారులను పెంచుకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తుందని, ఇదే అశాంతికి మూలమని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం …

చౌదరి పురుషోత్తమనాయుడి ఘనత

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా ఐదోసారి ఏకగ్రీవ ఎన్నిక శ్రీకాకుళం, జూలై 16 : శ్రీకాకుళం పట్టణానికి చెందిన సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి చౌదరి …

విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయండి

శ్రీకాకుళం, జూలై 16: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17న ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌ను …

సాంకేతికతపై నిరంతర అధ్యయనం అవసరం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ శ్రీకాకుళం, జూలై 16 : సాంకేతిక పరిజ్జానంపై నిరంతరం అధ్యయనం అవసరమని హైదరాబాద్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతినిధి బి.ఎస్‌.పి.శ్రీనివాస్‌ పేర్నొన్నారు. …

విశాఖ డెయిరీ పాల ధర పెంపు

శ్రీకాకుళం, జూలై 16: విశాఖ డెయిరీ పాల ధరలు పెరిగాయి. ప్రస్తుతం రూ. 16కు లభ్యమయ్యే అర లీటరు పాకెట్టు ధర రూ. 17కు, రూ. 32కు …

దూరవిద్యలో మల్టీమీడియా కంప్యూటర్‌ కోర్సు

శ్రీకాకుళం, జూలై 16 : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానం అందిస్తున్న డిప్లమో ఇన్‌ మల్టీమీడియా కంప్యూటర్‌ కోర్సు(ఏడాది)ను వినియోగించుకోవాలని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశా ప్రిన్సిపల్‌ …

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి

శ్రీకాకుళం, జూలై 16: సమాచార హక్కు చట్టంపై ప్రజలను చైతన్య వంతిన్ని చేయాలని, నిజాయతీగా సమాచారం అడిగే విధంగా అవగాహన కల్పించాలని గీతం యూనిర్సిటీ లా కళాశాల …

కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం

యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం …

తాజావార్తలు