-->

సీమాంధ్ర

విశాఖ డెయిరీ పాల ధర పెంపు

శ్రీకాకుళం, జూలై 16: విశాఖ డెయిరీ పాల ధరలు పెరిగాయి. ప్రస్తుతం రూ. 16కు లభ్యమయ్యే అర లీటరు పాకెట్టు ధర రూ. 17కు, రూ. 32కు …

దూరవిద్యలో మల్టీమీడియా కంప్యూటర్‌ కోర్సు

శ్రీకాకుళం, జూలై 16 : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానం అందిస్తున్న డిప్లమో ఇన్‌ మల్టీమీడియా కంప్యూటర్‌ కోర్సు(ఏడాది)ను వినియోగించుకోవాలని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశా ప్రిన్సిపల్‌ …

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి

శ్రీకాకుళం, జూలై 16: సమాచార హక్కు చట్టంపై ప్రజలను చైతన్య వంతిన్ని చేయాలని, నిజాయతీగా సమాచారం అడిగే విధంగా అవగాహన కల్పించాలని గీతం యూనిర్సిటీ లా కళాశాల …

కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం

యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం …

ఎస్‌ఐకి ఘన సన్మానం

బేస్తవారిపేట, జూలై 11 : బేస్తవారిపేట వై శ్రీనివాసరావుకు ఆదివారం సాయిబాబా కళ్యాణ మండపంలో వీడ్కోలు సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన బేస్తవారిపేటలో విధులు …

కంభం ప్రభుత్వ వైద్యశాల వద్ద ధర్నా

మిస్టరీగా మారిన సలకలవీడు కేసు పొలం యజమాని పరారి అనుమానాస్పదంగా కేసు నమోదు కంభం ్‌, జూలై 11: బేస్తవారిపేట మండలం సలకలవీడులోని పొలంలో గత 18 …

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం హాజరైన టైగర్‌ దోమ, మలేరియా దోమ, వరహాలు, విష కీటకాలు, మురుగు కాలువలు ఎవరిపై ప్రతాపం అన్న అంశంపై దీర్ఘ …

నేటి నుండి నట్టల నివారణ పంపిణీ

కందుకూరు ్‌, జూలై 16 (ఎపిఇఎంఎస్‌): ఈ నెల 16 నుండి మండల పరిధిలోని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మండల …

అగ్రికెమ్‌ మూసివేత పనులకు గడువు పెంపు

శ్రీకాకుళం, జూలై 15 : నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసి మూసివేందుకు మరో పది రోజులు గడువు పెంచుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ …

ఆంధ్ర యూనివర్సిటీ వర్క్‌షాపునకు రమేశ్‌కుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 15 : ఆంధ్రయూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆన్‌ బీ ఆఫ్‌ బెంగాల్‌లో ఈ నెల 16 నుంచి 21వరకు జరిగే కోస్టల్‌ ఎక్విసర్‌ …