సీమాంధ్ర

‘తూర్పు’పోలీస్‌ బదిలీల్లో రాజకీయ పైరవీలు

కాకినాడ,జూలై 14,:జిల్లా పోలీస్‌ శాఖలో ఖద్దర్‌ చొక్కా చెప్పిందే వేదంగా డిఓ(డ్యూటీ ఆర్డర్‌)లు జరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా పోలీస్‌ శాఖలో పూర్తిగా ఖద్దర్‌కి పెద్ద …

అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 …

ప్రభుత్వ చేతగానితనం వల్లే..విద్యుత్‌ కష్టాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు

విజయవాడ, జూలై 13 (: ప్రభుత్వ చేతగానితనం వల్లే విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో తలెత్తిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. నగరంలోని ట్రాన్స్‌కో ఎఇ …

అసెంబ్లీ కమిటీ అధ్యక్షునిగా సునీల్‌

విజయనగరం, జూలై 13 (: పార్వతీపురం, అరకు పార్లమెంటరీ పరిధిలో నిర్వహించిన యువజన కాంగ్రెస్‌ కార్యవర్గ ఎన్నికలలో పట్టణానికి సయ్యద్‌ ఇబ్రహీం హుస్సేన్‌(సునీల్‌) స్థానిక అసెంబ్లీ కమిటీకి …

విద్యుత్‌ కోతలతో అవస్థలు

విజయనగరం, జూలై 13  జిల్లాలో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో వినియోగదారులు తల్లడిల్లుతున్నారు. అధికారిక విద్యుత్‌ …

గనుల శాఖలో పలువురికి బదిలీలు

విజయనగరం, జూలై 13 : భూగర్భ గనుల శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖలో జరిగిన బదిలీలలో భాగంగా స్థానిక అసిస్టెంట్‌ …

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ విభాగం పటిష్టతకు చర్యలు ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు

కాకినాడ, జూలై 13, ): తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్‌ను ప్రతి మండలంలో పటిష్ట పరచడానికి చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు …

కార్పొరేషన్‌లో అన్ని డివిజన్లలో పోటీ బిజెపి నగరాధ్యక్షులు ఎన్‌వి సాయిబాబా

కాకినాడ, జూలై 13,(: కాకినాడ కార్పొరేషన్‌కు ఈసారి జరగబోయే ఎన్నికల్లో మొత్తం యాభై డివిజన్లకు పోటీ చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగర బిజెపి అధ్యక్షుడు ఎన్‌వి …

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను -డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి స్పష్టీకరణ

కాకినాడ, జూలై 13,(: రాబోయే ఎన్నికల్లో తాను శాసన సభ్యునిగా ఎక్కడా పోటీ చేయనని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆయన …

14 నుంచి ఇందిరమ్మ బాట కార్యక్రమం

కాకినాడ, జూలై 13, : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఈనెల 14వ తేదీకి వాయిదా పండిందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ వెల్లడించారు. ముందుగా …