సీమాంధ్ర

సెలవుపై వెళ్లిన డిఆర్‌వో వెంకటేశ్వర్లు

గుంటూరు, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఆదేశాలతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లారు. గురజాల తహశీల్దార్‌ సుజాత తనపట్ల …

వెలిచాలలో విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నిక

వెలిచాల జూలై 15 (ఎపిఇఎంఎస్‌): వెలిశాలలో ఆదివారం విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడు మ్యాడార వీర య్యచారీ, ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వెంకటరమణాచారీ …

చంపుతామనడం మా వద్ద మామూలు మాటే

వివరణలో సీమ సంస్కృతిని చాటిన టీజీ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి వెంకటేశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. చంపుతామనడం మా …

సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన

చేనేతను ఆదుకుంటాం ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని …

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ …

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా …

‘తూర్పు’పోలీస్‌ బదిలీల్లో రాజకీయ పైరవీలు

కాకినాడ,జూలై 14,:జిల్లా పోలీస్‌ శాఖలో ఖద్దర్‌ చొక్కా చెప్పిందే వేదంగా డిఓ(డ్యూటీ ఆర్డర్‌)లు జరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా పోలీస్‌ శాఖలో పూర్తిగా ఖద్దర్‌కి పెద్ద …

అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 …

ప్రభుత్వ చేతగానితనం వల్లే..విద్యుత్‌ కష్టాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు

విజయవాడ, జూలై 13 (: ప్రభుత్వ చేతగానితనం వల్లే విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో తలెత్తిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. నగరంలోని ట్రాన్స్‌కో ఎఇ …

అసెంబ్లీ కమిటీ అధ్యక్షునిగా సునీల్‌

విజయనగరం, జూలై 13 (: పార్వతీపురం, అరకు పార్లమెంటరీ పరిధిలో నిర్వహించిన యువజన కాంగ్రెస్‌ కార్యవర్గ ఎన్నికలలో పట్టణానికి సయ్యద్‌ ఇబ్రహీం హుస్సేన్‌(సునీల్‌) స్థానిక అసెంబ్లీ కమిటీకి …

తాజావార్తలు