సీమాంధ్ర

షెట్టర్ల కుంభకోణంపై మరింత లోతుగా అన్వేషణ

శ్రీకాకుళం, జూలై 12 (: వంశధార షెట్టర్ల కుంభకోణంలో విశాఖ సిఐడి అధికారుల బృందం మరింత లోతుగా అన్వేషణ చేస్తోంది. మరోవారం రోజుల పాటు వంశధార డివిజన్‌ …

అక్రమ లేఅవుట్లపై జాబితా ఇవ్వండి అధికారులకు జేసీ ఆదేశం

శ్రీకాకుళం, జూలై 12: జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఅవుట్లపై యంత్రాంగం కొరడ ఝుళిపించనుంది. అక్రమ లే అవుట్లు, వాటిలో నిర్మించిన ఇళ్ల వివరాల జాబితాలను వారం …

కాంగ్రెస్‌ శాసనసభ్యులు అందుబాటులో ఉండాలి

హైదరాబాద్‌: యూపిఏ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జిని బరిలోకి దింపిన కాంగ్రెస్‌ దాదా గెలుపు కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతుంది. అయితే సంగ్మా కూడా బరిలో నిలవటంతో ద్విముఖ …

78మంది రైతులకు మొక్కలు అందజేత

వినుకొండ, జూలై 11 : వనసంరక్షణ సమితి పథకం ద్వారా ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు, జామాయిల్‌ మొక్కలను పంపిణీ …

పెన్షన్‌ పెంచాలి

వినుకొండ, జూలై 11 : వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచేవరకు దశల వారీగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ …

14న ఉచిత కంటి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 11 : శివశక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న వినుకొండ పట్టణంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి మెగా కంటి …

ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి

తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే …

యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో – ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

తిరుపతి, జూలై : వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా లెక్కల గణన చేపట్టింది. ప్రపంచ జనాభా 1987 జూలై 11న ఐదు బిలియన్లుగా నిర్ణయించింది. ఆనాటి …

17న ఆహార సలహా సంఘ సమావేశం

విజయనగరం, జూలై 11 : ఈ నెల 17న స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరుగుతుందని జిల్లా పౌరసరఫరా అధికారి …

16 నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు

విజయనగరం, జూలై 11 : ప్రమాద రహిత వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు బుధవారం నాడు తెలిపారు. …