సీమాంధ్ర

కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా – లాయర్ల విధుల బహిష్కరణ

విజయనగరం, జూలై 11 : దేశంలో న్యాయవాదుల విధి విధానాలను రూపొందించి వారిని నడిపించే బార్‌ కౌన్సిల్‌ బదులు కొత్తగా ఓ నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేందుకు …

ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

కడప, జూలై 11 : జిల్లాలోని ప్రతి మండలంలోను ఉర్దూ పాఠశాలలు పాఠశాలలు ఏర్పాటు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలీ డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు …

వృత్తివిద్యపై అవగాహన అవసరం

కడప, జూలై 11 : జీవనోపాధిని మెరుగుపర్చుకునేందుకు వృత్తివిద్యపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త స్వర్ణలత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో …

జనాభా పెరుగుదలే అనార్ధాలకు మూలం

కడప, జూలై 11 : జనాభా పెరుగుదల అనేక అనార్ధాలకు మూలమని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలో అనేక …

పొద్దుటూరులో వరుణ యాగం

కడప, జూలై 11 : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలని కోరుతూ ఈ నెల 15న పొద్దుటూరులో వరుణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు …

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి

కడప, జూలై 11 : న్యాయవిద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయవాదులందరూ సమష్టి ఉద్యమానికి సిద్ధం కావాలని కడప జిల్లా బార్‌ అసోసియేషన్‌ …

వ్యవసాయ శాఖలో బదిలీలు

కడప, జూలై 11 : వ్యవసాయ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జోనార్దన్‌ ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లాలోని పది …

ప్రభుత్వ కట్టడాలకు కేటాయించిన ఇసుకను తరలించాలి:ఎజెసి

కాకినాడ, జూలై 11,: వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ కట్టడాల నిమిత్తం నదీ గర్భం ద్వారా ఇసుక కేటాయించడం జరిగిందని, దానికి సంబంధిత సొమ్ము చెల్లించి వెంటనే …

ఇందిరబాటపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌

కాకినాడ, జూలై 11: ఇందిరబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 12,13,14 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో …

నిర్లక్ష్యం నీడలో కాకినాడ ప్రభుత్వాసుపత్రి

రోగులను పట్టించుకోని వైద్యులు కాకినాడ, జూలై 11, : ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుండి కూడా వేలాది మంది రోగులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి …

తాజావార్తలు