సీమాంధ్ర

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు …

ఖరీఫ్‌ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

ఏలూరు, జూన్‌ 25 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన …

రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

కర్నూలు, జూన్‌ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …

26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక …

చంద్రబాబువి చిల్లర రాజకీయాలు : లగడపాటి

విజయవాడ, జూన్‌ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర …

మంత్రి గల్లా ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

– వాహన శ్రేణిలోని నలుగురికి గాయాలు చిత్తూరు, జూన్‌ 25 : రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఎస్కార్ట్‌ వాహన శ్రేణిలోని ఒక …

పేదలకు గొడుగుల పంపిణీ

విజయనగరం, జూన్‌ 25 : డిసిసి జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ,మాతృమూర్తి లక్ష్మిదేవి వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం కోలగట్ల నివాస …

వైద్యుల సమ్మె సక్సెస్‌

విజయనగరం, జూన్‌ 25 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో వైద్యులు నిర్వహించిన నిరసన ధర్నా …

లక్ష్మిపేట ఊచకోత కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర

– లక్ష్మిపేట పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా తారకం ఆరోపణ విజయనగరం, జూన్‌ 25 (ఎపిఇఎంఎస్‌): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట దళితులపై జరిగిన ఊచకోత …

15 శాతం పనులు రిజిస్టర్డ్‌ సొసైటీలకు ఇవ్వాలి

విజయనగరం, జూన్‌ 25 : జీఓ నంబర్‌ 581 ప్రకారం రిజిస్టర్డ్‌ సొసైటీలకు 15 శాతం పనులు అప్పగించాలనే నిబంధన ఉందని పురపాలక సంఘ కమిషనరు గోవిందస్వామి …