సీమాంధ్ర

నాగావళికి జలకళ

శ్రీకాకుళం, జూన్‌ 25 : నాగావళి నదిలో నీటి గలగలలు సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నదిలో సుమారు 7,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు …

పొందూరు రక్షిత తాగునీటి పథకానికి మోక్షం

శ్రీకాకుళం, జూన్‌ 25 : గత కొనేళ్లుగా పొందూరులోని సంతోషిమాత ఆలయం సమీపంలో అర్ధంతంగా నిలిచిపోయిన రక్షిత తాగునీటి పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇప్పటికే ఇక్కడ …

అభివృద్ధిపేరిట విధ్వంసాన్ని వ్యతిరేకించండి

శ్రీకాకుళం, జూన్‌ 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో తెస్తున్న విధ్వంసకర పరిశ్రమలను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, జిల్లా ప్రధాన …

తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్‌ ఫారెస్ట్‌, సెక్షన్‌-4 నోటిఫైడ్‌ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు …

జిల్లాలో వైద్యుల సమ్మె

శ్రీకాకుళం, జూన్‌ 25 : ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జిల్లాలోని వైద్యులు సోమవారం నాడు బంద్‌ నిర్వహించారు. భారత జాతీయ వైద్య సంఘం పిలుపుమేరకు చేపట్టిన ఈ …

పశువుల తరలింపును అరికట్టాలి

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి పశుసంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు టి.దుర్గారావు ఆరోపించారు. దీనిని …

యువకుడి దారుణ హత్య

విజయవాడ, జూన్‌ 24 : మండవల్లి మండలం కొనకంచి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం రామకృష్ణ చౌదరి అనే యువకుడి మృతదేహం …

మార్పులు చేర్పులు తథ్యం : రాయపాటి

విజయవాడ, జూన్‌ 24 : ఇటీవలె ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివారావు చెప్పారు. రాష్ట్రపతి …

తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

విజయవాడ, జూన్‌ 24 : కుటుంబాల కలహాల నేపథ్యంలో తల్లీకూతురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో మూడేళ్ల …

ప్లైఓవర్‌కై మహాధర్నా… చంద్రబాబు హాజరు

విజయవాడ, జూన్‌ 24 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం విజయవాడ పర్యటనకు రానున్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్లైఓవర్‌ నిర్మించాలన్న డిమాండ్‌తో టిడిపి …