సీమాంధ్ర

‘అక్షరం’లోనూ అంతరం!

వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు విద్య దూరం యర్రగొండపాలెంలో సగం మందే అక్షరాస్యులు ఒంగోలు, చీరాల, గిద్దలూరు ప్రాంతాల్లో ముందంజ పదేళ్లలో అక్షరాస్యతలో పెరుగుదల 6.15శాతమే ఒంగోలు, జూన్‌ …

పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దర్బార్‌

విజయనగరం, జూన్‌ 28 : జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేయుచున్న ఆర్మ్‌డ్‌ రిజర్వు స్పెషల్‌ పార్టీ పోలీసులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ కార్తికేయ …

గురజాడ గ్రంథాలయానికి ఎసి సదుపాయం

విజయనగరం, జూన్‌ 28 : గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఎసి సదుపాయం కల్పించాలని గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను అధ్యక్షులు రొంగలి …

విశాలాంధ్ర వజ్రోత్సవాల్లో ముగ్గురికి సత్కారం

విజయనగరం, జూన్‌ 28 : జాతీయ తెలుగు దినపత్రిక విశాలాంధ్ర వజ్రోత్సవాలు సందర్భంగా జూలై 1న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించి ముగ్గురు ప్రముఖులను సత్కరించనున్నట్లు …

ఎస్‌బిఐ వందేళ్ళ తపాలా కవరు ఆవిష్కరణ

విజయనగరం, జూన్‌ 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందని విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ చంద్రప్రకాష్‌ అన్నారు. భారతీయ స్టేట్‌బ్యాంకు విజయనగరం శాఖ …

టెండర్ల వాయిదా వెనుక సిటు మాయాజాలం

ప్రైవేట్‌ కార్మికుల ఆరోపణ విజయనగరం, జూన్‌ 28 : పట్టణంలోని పారిశుధ్యానికి సంబంధించి నాలుగు సార్లు టెండర్లు వాయిదా పడడం వెనుక కార్మిక సంస్థ సిఐటియుతో పాటు …

జిల్లాలో పోలియో అనుమానిత కేసు?

– అప్రమత్తమైన వైద్య సిబ్బంది శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని సంతకవిటి మండల పరిధిలో గల శ్రీహరినాయుడుపేట గ్రామంలో పోలియో అనుమానిత కేసు బయటపడింది. గ్రామానికి …

పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు

శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని పలాసలో గల భాగ్యలక్ష్మి, వాసవీ బియ్యం మిల్లులో ఆదయపు పన్నుల శాఖాధికారులు దాడులు చేపట్టారు. జోన్‌-1, జోన్‌-2 లకు చెందిన …

అంటువ్యాధులపై అప్రమత్తం కావాలి

– కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 28 : వర్షాకాలం ప్రారంభం అయినందున జిల్లాలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్ల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి యంత్రాంగానికి …

రూ. 20 లక్షలతో వర్శిటీలో నవీకరణ పనులు

– రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ శ్రీకాకుళం, జూన్‌ 28 : యూనివర్శిటీలో రూ. 20 లక్షల వ్యయంతో నవీకరణ పనులు జరుగుతున్నాయని రిజిస్ట్రార్‌ వడ్డాది కృష్ణమోహన్‌ తెలిపారు. వర్శిటీలో …