విజయనగరం జూన్ 30 : మండలంలోని గోపాలపల్లి సమీపంలో రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు మాయమవడంపై విచారణ నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి ఎం.అశోక్కుమార్ తెలిపారు. …
ఎమ్మెల్యే రాంబాబు ఒంగోలు, కొమరోలు ,జూన్ 30 : కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం క్రింద మంచినీటిని సరఫరా చేసేందుకు …
ఒంగోలు, మార్కాపురంటౌన్ ,జూన్ 30 : స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. …
ఒంగోలు ,జూన్ 30 : మార్కాపురం డివిజన్ స్థాయి ఎంఆర్పిలకు స్థానిక మండల విద్యావనరుల కేంద్రం నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమం సంసిద్దత కార్యక్రమం ఈ కార్యక్రమానికి …
వినుకొండ, జూన్ 28 : లక్ష్మీపేట దళితులపై అగ్రకులాల వారి దాడులకు నిరసనగా జులై 2వ తేదీ సాయంత్రం పట్టణంలో నిరసన సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల ఐక్యవేదిక …
గుంటూరు, జూన్ 28 : ఈ ఖరీఫ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, నిమ్మకాయల రాజనారాయణ …