స్పొర్ట్స్

ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా

ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

మరోసారి సత్తాచాటిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ

హైదరాబాద్‌ : విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ మరోసారి సత్తాచాటింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బ్యాలెట్‌ పత్రాల్లో నిక్షిప్తంచేసిన ఫలితాలకనుగుణంగా తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఆయా …

తెలంగాణలో ఎవరెవరికి ఆధిక్యం..?

saaహైదరాబాద్ : తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకోండి. సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం… మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 …

గౌతమ్ గంభీర్ షారుఖ్ ఖాన్ నుండి ఖాళీ చెక్కును అందించాడు …

లక్నో జట్టుకి కోచ్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా మెంటార్‌గా రావాలంటూ గంభీర్‌ని కోరిన షారుఖ్ ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడంతో ఆ జట్టు …

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆట‌గాళ్ల‌కు ఆల్ ది బెస్ట్‌..

ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘోర‌ ప్ర‌ద‌ర్శ‌న లీగ్ ద‌శ నుంచే ఇంటిదారి ప‌ట్టిన ముంబై 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఎంఐ నుంచి న‌లుగురు ప్లేయ‌ర్లకు …

సెంచరీతో విరుచుకుపడిన మ్యాక్స్ వెల్

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా సారథి రోహిత్  శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ వెస్టిండీస్ తో రెండో …

డివిలియర్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యల యూటర్న్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ఇటీవల చేసిన …

హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పార్ల్‌ రాయల్స్‌ …

‘భారత్‌కు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు’

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కీలక వ్యాఖ్యలు …

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్‌

వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ …