బ్యాంక్ కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు
విశాఖపట్నం:విశాఖలోని సీతంపేట సెంట్రల్ బ్యాంక్లో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు చేదించారు.బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి కోటి 50 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.
విశాఖపట్నం:విశాఖలోని సీతంపేట సెంట్రల్ బ్యాంక్లో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు చేదించారు.బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి కోటి 50 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్రైలు నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.