హైదరాబాద్

బ్యాంక్‌ కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

విశాఖపట్నం:విశాఖలోని సీతంపేట సెంట్రల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు చేదించారు.బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి కోటి 50 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.

హస్తకళల అభివృద్ధికి లేపాక్షి కృషి: జస్టిన్‌ఘోష్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి లేపాక్షి తరహా కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పినాకినీ చంద్రఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో …

తొలి తెలుగు చరిత్ర మహసభలు ప్రారంభం

లండన్‌:ప్రపంచ తెలగు చరిత్ర మహసభలు ఈ రోజు లండన్‌లో ప్రారంభమయ్యాయి.బ్రిటిష్‌ మ్యూజియంలో ఈ మహసభలను బ్రిటన్‌ విదేశాంగమంత్రి ఆలిస్టర్‌భట్‌ ప్రారంభించారు.కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి,రాష్ట్ర మంత్రి బుద్దప్రసాద్‌,ఎంపీ …

లేపాక్షి సందర్శించిన హైకోర్టు సీజే

హైదరాబాద్‌:రాష్ట్రంలో హస్తకళల అభివృద్దికి లేపాక్షి తరహ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకినీ చంద్ర ఘోష్‌ అన్నారు.హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి …

హలీవుడ్‌ ప్రముఖ నిర్మాత రిచర్డ్‌ జానుక్‌ కన్నుమూత

కాలిఫోర్నియా:హలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ట్వంటాయత్‌ సెంచరీ ఫాక్స్‌ కంపెనీకి ఒకప్పటి యజమాని రిచర్డ్‌ గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన స్వగృహంలో బీవర్లీహిల్స్‌లోని ప్రముఖ నిర్మాణసంస్థ ట్వంటీయత్‌ ఫాక్స్‌ సెంచరీ యజమాని …

నిలిచిన గూడ్స్‌: రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు

నేపాల్‌:మాసన సరోవర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.నేపాల్‌ ముక్తినాథ్‌ వంతెన తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.దీంతో యాత్రికులు వంతెన అవతలి వైపే …

మంత్రి టీజీ వెంకటేశ్‌ను భర్తరప్‌ చేయాలి:వామపక్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి టీజీ వెంకటేశ్‌ ఐఎఎస్‌ అను కాల్చిపారేయాలని వివాదస్పదమైన వాఖ్యలు చేసిన టీజీ వెంకటేశ్‌ను వెంటనే భర్తరప్‌ చేయాలని వామపక్షలు డిమాండ్‌ చేశాయి. ఆయన స్వంత …

చిట్టీల పేరుతో 40లక్షల దోపిడి

హైదరాబాద్‌:చిట్టీల పేరు చెప్పి ఒ వ్యక్తి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాడు.జగద్గిరిగుట్టలో కుమార్‌ అనే వ్యక్తి చిటి నిర్వాహకుడు ఖాతాదారులు నుంచి రూ.40లక్షల సేకరించి పారిపోయారు.దీంతో మోసానికి గురైన …

రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ దూరం

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావుతో సహ ఆ పార్టీ ఓటింగ్‌కి దూరంగ ఉండాలను కుంటునట్టు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా …

తాజావార్తలు