హైదరాబాద్

కింగ్‌ఫిషర్‌లో కొనసాగుతున్న సమ్మె

ముంబరు : కింగ్‌ ఫిషర్‌లో సమ్మె శనివారం కూడా కొనసాగింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి వెళ్లే …

గౌహతి ఘటన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు

అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్‌ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల …

చిట్టీ వ్యాపారిని పట్టుకోండి..న్యాయం చేయండి

పోలీసులను ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : చీటిల పేరిట వసూలు చేసిన డబ్బుతో ఉడాయించిన ప్రబుద్ధుడి ఉదంతం శనివారంనాడు జగద్గరిగుట్టలో వెలుగు చూసింది. …

వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తి నష్టం హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : నాచారంలోని ఒక టింబర్‌డిపోలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు లేవడంతో పనిచేసే …

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ …

రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ …

డైట్‌ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు

హైదారాబాద్‌: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్‌ సెట్‌ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా …

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై …

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ …

మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు …

తాజావార్తలు