ఎడిట్ పేజీ

మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనెందుకు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హంగూ ఆర్భాటాల పేరుతో అక్షరాల రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. …

ఆదివాసీల రక్షణకు ఉద్యమించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యలో రైతు రుణమాఫీపై ఆంక్షల పేరుతో సంబరాలు కాస్త ఆందోళన రూపుదాల్చినా అవి సీమాంధ్ర పార్టీలు, మీడియా సృష్టిస్తున్నవేననే …

నిర్మాణ లోపమే కారణమా?

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి మునిసిపల్‌ ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ …

తొందరపాటు నిర్ణయాలతో అనర్థాలు

రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు ఎంతటి అనర్థాలను సృష్టిస్థాయో ఆమ్‌ ఆద్మీ పార్టీని చూస్తే అర్థమవుతుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కు చట్టం అమలుపై …

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి …

రాష్ట్రపతి పాలనంటే.. సైనిక పాలన కాదు

రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలనపై ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించడమే పనిగా కొందరు కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. రాష్ట్రపతి పాలనంటే అదేదో సైనిక …

నిజమే.. నీకు బలముంటే తెలంగాణను అడ్డుకునేటోడివే

తమ పార్టీకే అత్యధిక మంది ఎంపీలుంటే ఆంధ్రప్రదేశ్‌ ముక్కలు కాకుండా ఆపేవాడినని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంలో మాట్లాడుతూ తన నైజాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర …

తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014కు ఆమోద ముద్ర వేసిన పార్లమెంట్‌ ఉభయ సభలు విభజన తర్వాత ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఓటేశాయి. …

తెలంగాణకు ములాయం ఓకే

భాజపాతో చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ దృష్టి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇన్నాళ్లూ అడ్డంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ …

తెలంగాణలో సమస్యలు లేవా?

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే విభజనపై ముందుకెళ్లాలంటూ సీమాంధ్ర పెత్తందారుల పక్షాన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని …