ఆదిలాబాద్

మద్దతు ధరలు ఎక్కువ ఉండడంతో వ్యాపారుల ప్లాన్‌

ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేశారు. …

సమస్యల పరిష్కారంలో విఫలం :బిజెపి

ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రబుత్వం పూర్తిగా విఫలమయ్యిందని,కేసీఆర్‌ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అమలు సాధ్యం కాని హావిూలు గుప్పిస్తున్నారని బిజెపి …

ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం …

బాసరలో వసంతపంచమి వేడుకలు

భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): వసంతపంచమి పుణ్యతిథిని పుస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించారు. సోమవారం వేకువజామున వసంత …

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. ఈ పథకలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ పథకం ద్వారా కూరగాయల …

గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి 

ఆసిఫాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ …

 దోమతెరలతో మలేరియాకు చెక్‌

నిర్మల్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వం దోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని …

రైల్వేలైన్‌ నిధుల కోసం పోరాడుతా

ఆదిలాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రైల్వే లైను నిర్మాణానికి నిధుల మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించి జిల్లాకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం …

గిరిజన యువతకు ఉచిత శిక్షణ గిరిజన యువతకు ఉచిత శిక్షణ 

ఆదిలాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌ …

రైతన్నను పట్టించుకోని సర్కార్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): మోడీ తరహా ఆర్థిక సంస్కరణలు  ప్రజలపై, వ్యవసాయ మార్కెట్లపై తీవ్రమైన దుష్పభ్రావం పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఏడాది  కావస్తున్నా ఇంకా …