ఆదిలాబాద్

సిసిఐ కొనుగోళ్లు పెరగాలంటున్న రైతులు

ఆదిలాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ముందే తెలిసినా అందుకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి …

పోరాటాలు మాకు కొత్తకాదు: మల్లేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పోరుబాటను నిర్వహిస్తున్నట్లుగా మాజీ …

అభివృద్దిని అడ్డుకోరాదు: ఎంపి

ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ ఉనికికి …

26న ఇచ్చోడలో జిల్లా విద్యాసదస్సు

ఆదిలాబాద్‌,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఈ నెల 26న ఇచ్చోడలో తెలంగాణ ఉపాధ్యాయ ఐక్యఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాసదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్‌ తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, …

జాబితా ప్రకారం చర్య తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ

ఆదిలాబాద్‌,నవంబర్‌16(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో రుణమాఫీ జరగని రైతుల వివరాలను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌కు వినతిపత్రం ద్వరా అందజేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్‌ తెలిపారు.రైతులకు రుణమాఫీ చేసి …

విత్తన సోయా రైతుల కష్టాలు తీరేదెప్పుడు?

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): విత్తన కంపెనీల మాటలు నమ్మి అధికధర వస్తుందని సోయాబీన్‌ విత్తనోత్పత్తి చేసిన రైతులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. నాణ్యతగా లేవని విత్తన సంస్థలు కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో …

సోయా కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ చెల్లింపులు

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సోయా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హాకా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. …

మార్కెట్లో దోపిడీని అరికట్టాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ వ్యవసాయమార్కెట్‌యార్డులో రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నా.. పాలకవర్గం పట్టనట్టు వ్యవహరిస్తోందని రైతు ఐకాస జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు విమర్శించారు.తేమ నిర్ధరణ విధానం అశాస్త్రీయంగా …

కాళేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్‌ ముందుచూపు: చారి

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీటి రంగంలో ఒక విప్లవం వచ్చిందని, కాలేశ్వరంతో సాగునీటి సమస్యలకు చెక్‌ పడనుందని దిల్లీలో ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి అన్నారు. …

గురుకులాలతో విద్యకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, నిరుపేద మైనార్టీల కోసం ప్రవేశ పెట్టిన గురుకుల పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యా బోధన అందిస్తున్నామని …