ఆదిలాబాద్

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(టీటీయూ) జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విధానంతో ఉద్యోగుకలు పెన్షన్‌ అన్నది లేకుండా …

9న ఆదివాసీ గర్జనతో కదలిక రావాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి):ఈ నెల 9న నిర్వహించే ఆదివాసీ గర్జన ద్వారా తమ ఆందోళనలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడప నగేష్‌ అన్నారు. …

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలి

నిర్మల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు జరిగేలా కృషి చేయాలని అధికారులకు జడ్పీసీవో, ఇన్‌చార్జి డీపీవో జితేందర్‌రెడ్డి సూచించారు. గ్రామదర్శినిలో భాగంగా పంచాయతీలని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని,స్థానిక …

వికలాంగుల దినోత్సవంతో కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలో వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులతో కలిసి …

9న ఆదివాసీ సభకు భారీగా తరలాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): దొడ్డిదారిన గిరిజనతెగలో చేరిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఈనెల 9 హైదరాబాద్‌లో తలపెట్టిన …

ఆదివాసీ హక్కులను కాపాడాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1: ఆదివాసీ హక్కులు, చట్టాలతో పాటు సమస్యలపై పోరాడుతామని ఆదివాసీ తెగ సంఘాల ఐక్యకార్యచరణ సమితి ప్రకటించింది. గిరిజనలు హక్కలుకు భంగం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. …

శనగపంట బీమా గడువు పొడిగించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అతివృష్ఠి లేదా అనావృష్ఠి వల్ల పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు …

ప్రజల ఇక్కట్లను పరిష్కరించండి: గుండా మల్లేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేషం అన్నారు. పోరుబాట ముగింపు సందర్భంగా డిసెంబర్‌ 3న కరీంనగర్‌లో సభ …

మరుగొడ్ల నిర్మాణాలకు పెద్దపీట

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో మరుగొడ్ల నిర్మాణం సాగుతోందని జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇందుకు నిధులు వెచ్చిస్తోందని అన్నారు. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణాన్ని బహిరంగ …

నేటి నుంచి సోయా కొనుగోళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): హాకా ఆధ్వర్యంలో బోథ్‌ మార్కెట్‌ యార్డులో చేపట్టిన సోయా కొనుగోళ్లను డిసెంబర్‌ 1వ తేది నుంచి నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అరవింద్‌ పాటక్‌ …