ఆదిలాబాద్

అదిలాబాద్‌ పట్టణంలో కార్డెన్‌ సెర్చ్‌ 

– పత్రాలులేని బైక్‌లు, ఆటోలు సీజ్‌  – అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి – ప్రజలకు సూచించిన ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదిలాబాద్‌,జ‌నం సాక్షి ) …

కెసిఆర్‌ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి: చారి

ఆదిలాబాద్‌ ,జ‌నం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, దేశానికే తెలంగాణ రాష్ట్రంలో …

భూ వివరాల్లో లోపాలుంటే సంప్రదించాలి రైతులకు అధికారుల సూచన

ఆదిలాబాద్‌,జ‌నంసాక్షి):రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. భూ సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను ఖాతా నంబర్ల వారీగా గత …

వారసత్వ ఉద్యోగార్థుల్లో తొలగిని ఆందోళన

సింగరేణి యాజామాన్య ప్రకటన కోసం ఎదురుచూపు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  పెట్టుకున్న ఆశ నిరాశే కావడంతో సిఎం కెసిఆర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో అని కార్మికులు …

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు …

ఇంద్రవెళ్లి వీరులకు నెత్తుటి సలాం

– హక్కుల కోసం పోరాడిన అరమ వీరులకు ఘన నివాళి – స్వేచ్చయుత వాతవారణంలో సంస్మరణ దినోత్సవం – కొనసాగిన 144 సెక్షన్‌ ఇంద్రవెల్లి / ఆదిలాబాద్‌, …

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి …

నిర్మల్‌లో విస్తరిస్తున్న రియల్‌ మాఫియా

చూసీచూడనట్లుగా మున్సిపల్‌ అధికారులు నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో స్తిరాస్థి వ్యాపారం జోరందుకొంది. ఎక్కడ ఖాళీభూమి కనిపించినా స్తిరాస్థి వ్యాపారులు వాలిపోయి వాటిని తమ గుప్పిట్లో …

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  …

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా …

తాజావార్తలు