కోటపల్లి: మండలంలోని సర్వాయ్పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన …
కుభీరు వికలాదగుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎన్ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ చేస్తున్న దీక్షకు మద్దతుగా కుభీరులో ఈ రోజు వికలాంగుల హక్కుల సాధన కోసం …
దిలావర్పూర్ : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ సీఐ రఘు సూచించారు ఈ రోజు దిలావర్పూర్ మండలంలోని అన్ని గ్రామాల గణేశ్ మండపాల నిర్వాహాకులతో ఆయన …
కైలాసనగర్: హిందీ వక్షోత్సవాల సందర్బంగా భీఎన్ఎన్ఎల్ కార్యలయంలో బుధవారం పాటల పోటీలు నిర్వహించనున్నట్లుఎన్ డీఈ (పరిపాలన) రామాంజనేయులు తెలిపారు. పోటీలుమద్యాహ్నం 3 గంటలకు సమావేశ మందిరంలో ఉంటామన్నారు. …
నిర్మల్: మండలంలోని ముసిగి గ్రామానికి చెందిన కోలుకోండ. నారాయణ (55) అనే రైతు అత్యహత్య చేసుకున్నాడు. తన మొక్కజోన్న పంటను అడవిపందులు నాశనం చేశాయనే తీవ్ర మనస్థాపానికి …
మంచిర్యాల: స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశోక్పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను …
కాగజ్నగర్: కాగజ్నగర్ దహేగం ప్రధాన రహదారిపై ఇట్యాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది ఈ ప్రమాదంలో కృష్ణ (20) అక్కడికక్కడే మృతిచెందగా 21మంది కూలీలు గాయపడ్డారు. కాగజ్నగర్ …