ఆదిలాబాద్

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్యెల్యే

కాగజ్‌ నగర్‌: పట్టణంలోని 8వ వార్డులో రూ. 4లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులను ఎమెల్యే కావేటీ సమ్మయ్య ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఏఈ, స్థానిక తెరాస …

ముంస్లింల రిసర్వేషన్ల కోసం రథయాత్ర: మందకృష్ణ

కాగజ్‌నగర్‌ :ఈ నెల 17 నుంచి ముంస్లింల రిజర్వేషన్ల కోసం ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు శనివారం న్యూడిల్లీ నుంచి …

బెజ్ఞూరు మండలంలో జలదిగ్భందమైన 4 గ్రామాలు

బెజ్ఞూరు : బెజ్ఞూరు మండలం తలాయి తిక్కపల్లి పాతసోమిని బీబారం గ్రామాలు జలదిగ్భం దంలో చిక్కుకున్నియి ప్రాణహిత పొంగటంతో వరద నీరు వాగులో కలసి రోడ్డుపై ప్రవహించ …

ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వైఖరికి విద్యార్థుల నిరసన

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా తరగతులను బహిష్కరించారు ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినదాలు చేశారు ఈ సందర్బంగా కళాశాల …

నేటి నుంచి పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం

ఉట్నూరు కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా (ఎన్బీటీ) ఏజేన్సీ ప్రాంతమైన ఉట్నూరులో గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య పౌండేషన్‌ సహకారంతో శుక్రవారం నుంచి మూడు …

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు

అదిలాబాద్‌: జిల్లాస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడల శుక్ర శనివారాల్లో అదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతాయని డి ఎస్‌ డి.ఒ. ఎస్‌ సుధాకర్‌రావు ఒక ప్రకటనలో …

12 నుంచి ఖమ్మంలొ రాష్ట్రస్థాయి ఇన్‌సైర్‌ మేళా

అదిలాబాద్‌: ఖమ్మంలొని లక్ష్య ఇంజనీరింగ్‌ కళాశాలలొ ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరుగనుంది ఇటీవల ముగిసిన జిల్లాస్థాయి మేళాలొ అదిలాబాద్‌లొ 20 మంది మంచిర్యాలలొ …

టేకు దుంగల స్వాధినం

ఆదిలాబాద్‌: ఆసీఫాబాద్‌ క్రాస్‌రోడ్డు నుంచి కాగాజ్‌నగర్‌ మండలం వంకులం ప్రధార రహదారిపై గుండా వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధినం చేసుకున్నారు. డ్రైవర్‌ …

కార్యదర్శులకు సన్మానం

ఆదిలాబాద్‌: తాంసి మండలంలోని వడూర్‌, వడ్డారి గ్రామాల్లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అశోక్‌,రాజాలను ఈ రోజు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో, తహసీల్దారు …

వివేక్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్సీ ప్రేవమ్‌సాగర్‌ వర్గీయులు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయులైన మాజీ జడ్పీ చైర్మన్‌ గణపతి తదితరుల ఆధ్వర్యంలో ఎంపీ వివేక్‌, మాజీ మంత్రులు వినోద్‌, వెంకటస్వాముల దిష్టిబొమ్మలను దహనం చేశారు. …