ఆదిలాబాద్

రాస్తారోకో నిర్వహిస్తున్న భగత్వీడు వాసులు.

కూసుమంచి సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మండలంలోని భగత్వీడు తాండాలో గత సంవత్సర కాలం పాటు బాణామతితో గ్రామ వాసులను భయపెడుతున్న సంఘటనలను పోలీసుల దృష్టికి తీసుకు …

దహన సంస్కారాలకుచేయూత

అభినందనలు తెలిపిన పుర జనులు రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆర్.కే.4 గడ్డ శాంతి నగర్ నివాసి కోట పార్వతి గత కొంత కాలంగా డెంగ్యూ వల్ల …

ఉచిత కంటి అద్దాల పంపిణీ

రామారెడ్డి  సెప్టెంబర్  29  ( జనంసాక్షీ )  : కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మధన్ మోహన్ ట్రస్ట్ సభ్యులు గురువారం తెలిపారు. …

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మండల పార్టీ అధ్యక్షుడు రణం.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 29, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వాగ్య అనే రైతు ప్రమాదవశత్తు పొలంలో …

గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో అవ్వ తాతల దినోత్సవం

గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మన ఉన్నతికి కారణం అయిన అవ్వ తాతలను వృధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ పిల్లలను …

*ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్*

పెద్దేముల్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి) పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం అర్హులైన మహిళలందరికీ సర్పంచ్ కె.చంద్రయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

శభాష్ పోలీస్ అన్న….

రైతులు హర్షం వ్యక్తం.., ఖానాపురం జనం సాక్షి మండల కేంద్రం నుండి రాగంపేట గ్రామానికి రైతు తన బైక్ పై పిండి బస్తాలు వేసుకుని వెళ్తుండగా రాగంపేట …

నాగిరెడ్డి పెట్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీటిసి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డి పెట్ 28 సెప్టెంబర్ జనం సాక్షి  నాగిరెడ్డి పెట్ మండలం లోని లింగాల గ్రామంలో మంగళా వారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బిట్ల …

గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కృషి

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి …

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం సిద్దార్థ రామ్మూర్తి. బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి) పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సమతా సైనిక్ దళ్ …