Main

రైతు సంక్షేమంలో దేశానికి కెసిఆర్‌ ఆదర్శం

ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధు అమలు: ఎమ్మెల్యే జగిత్యాల,జనవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, కేంద్రం కూడా ఈ పథకాలను అమలు చేసే దిశగా …

ఫుడ్‌ పాయిజన్‌ తో బాలుడు మృతి

పెద్దపల్లి,జనవరి3(జ‌నంసాక్షి): విషతుల్యమైన ఆహరం తీసుకోవడంతో బాలుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు చెందిన రుషిక్‌ (3) అనే బాలుడు …

ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ

జగిత్యాల,జనవరి3(జ‌నంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ …

సోలార్‌ పవర్‌లోకి ఎన్టీపీసి

ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ గోదావరిఖని,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఇంతకాలం థర్మల్‌ పవర్‌పై దృష్టి సారించిన ఎన్టీపీసి సోలార్‌ పవర్‌పైనా దృష్టి పెట్టింది.  నాలుగేళ్ల క్రితం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10 …

26నుంచి సాధారణ ఓటరు నమోదు

పంచాయితీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు కలెక్టర్‌ శ్రీదేవసేన పెద్దపల్లి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26 నుంచి సాధారణ ఎన్నికల కోసం ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన …

ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమై లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ చెప్పారు. విద్యా వైద్యం, నీళ్లు …

గ్రామాల్లో ఆశావహుల సందడి

పంచాయితీ ఎన్నికల కోసం నేతల ఎదురుచూపు జగిత్యాల,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోనన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడువులోపే పంచాయతీ ఎన్నికలు …

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్‌

జగిత్యాల,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షౄలు ప డే అవకాశం ఉన్నందున మళ్లీ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తుల …

తడిసిన ధాన్యం కొనుగోలుకు హావిూ

నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే జనగామ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వరంగ సంస్థ ద్వారా, లేదంటే ట్రేడర్లు, …

పంచాయితీ ఏర్పాట్లలో అధికారుల బిజీ

నోటిఫికేషన్‌ ఆధారంగా ముందుకు కరీంనగర్‌,డిసెంబర్‌14(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలోని అన్ని పంచాయతీల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు కావాల్సిన పోలింగ్‌ డబ్బాలను సైతం మహారాష్ట్ర, …