Main

ఉమ్మడి కరీంనగర్‌లో పట్టు నిలుపుకున్న టిఆర్‌ఎస్‌

గతంలో కన్నా మరో సీటు కోల్పోయినా పట్టు బిగింపు 13 సీట్లలో 11 సీట్లు గెలుపు జగిత్యాలలో అనూహ్య గెలుపు కరీంనగర్‌,డిసెంబర్‌11 రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి …

జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఓటమి

కరీంనగర్‌: జగిత్యాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.

సిరిసిల్లలో ఆధిక్యంలో కేటీఆర్

సిరిసిల్లలో తొలిరౌండ్‌లో 4,764 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. అంబర్‌పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 10 …

ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం తమదే

మళ్లీ కెసిఆర్‌ సిఎం కావడం ఖాయం: కొప్పుల జగిత్యాల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  ఎన్నికల ఫలితాలలో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తానని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ …

మళ్లీ గులాబీ ప్రభంజనమే కనిపిస్తోంది

ఎన్నికల సరళే ఇందుకు నిదర్శనం కెసిఆర్‌ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సోమారపు సత్యనారాయణ రామగుండం,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనమే కన్పిస్తుందని, సీఎం కేసీఆర్‌ మరోమారు సిఎం …

నేటి పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

రామగుండం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా …

ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు

జగిత్యాల,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): జిల్లాలో ఎన్నికలకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశించారు. జిల్లాలో 898 పోలింగ్‌ కేంద్రాలుండగా 179 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల …

పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ ప్రచార ¬రు

ఇంటింటా తిరుగుతూ అభ్యర్థుల ప్రచారం అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ ఓటేయాలని పిలుపు పెద్దపల్లి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి):  పెద్దపల్లి పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచచారం చేస్తోంది.  మంథనిలో …

సంక్షేమ పథకాలపై విమర్శించే ఆస్కారం లేదు

రైతుబందు, కళ్యాణ లక్ష్మిని ఎత్తేస్తామని చెప్పగలరా? సొంత పథకాలు లేకుండా ప్రచారంలో విపక్షాలు మండిపడ్డ రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు రామగుండం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన …

పెట్టుబడిదారుల చేతుల్లో..  కాంగ్రెస్‌, బీజేపీలు కీలుబొమ్మలు

– సోనియా తెలంగాణతల్లి ఎలా అవుతుంది? – కేసీఆర్‌ ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు – బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం …