Main

కార్యకర్తలు నిరంతరంగా శ్రమించాలి

అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలి: కొప్పుల ధర్మపురి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ చీఫ్‌విప్‌, ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ …

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని

బతుకమ్మ చీరల ఆర్డర్లతో కలిసివచ్చిన కాలం మంత్రి కెటిఆర్‌ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం సిరిసిల్ల,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): బతుకమ్మ చీరలకు ఆర్డర్‌తో సిరిసిల్లలో కార్మికులకు చేతినండా పనిదొరికింది. ఇక్కడి వీవర్స్‌కు …

ఓటమి భయంతోనే..  టీఆర్‌ఎస్‌ వేదింపులకు పాల్పడుతుంది

– పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా – ప్రజా ఆకాంక్షల మేరకే మహాకూటమి సీట్ల సర్దుబాటు ఉంటుంది – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ …

మంథని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు

900 కోట్లు కూడబెట్టారని పుట్టా మధుపై ఆరోపణలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అక్రమాస్తుల కేసు తరహాలోనే మరోనేత విూద కూడా అక్రమాస్తుల ఆరోపణలు బయటకు వచ్చాయి. …

కూటమి నేతలను పట్టించుకోవద్దు: రసమయి

కరీంనగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టిఆర్‌ఎస్‌ …

ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథంలో నడిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జగిత్యాల …

నియోజకవర్గ ప్రజల ఊపిరిగా పనిచేస్తా: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): నా కోరుట్ల నియోజకవర్గ ప్రజలే ఊపిరిగా, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గానికి పాలకునిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల …

కాంగ్రెస్‌కి వస్తున్న ఆదరణ చూసి..  టీఆర్‌ఎస్‌ భయపడుతోంది

– ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌నేతలపై కేసులు పెడుతున్నారు – పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి ) : కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి …

రాజయ్యకు తప్పని అసమ్మతి సెగ

అయినా ఆగని ప్రచార¬రు జనగామ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఓ వైపు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ఇతర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయినా చాపకింద నీరులా అసమ్మతి …

దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన ఘనత కెసిఆర్‌ది

ప్రజల్లో ఆయనకు చెక్కుచెదరని అభిమానం మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారు: కొప్పుల ధర్మపురి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసిఆర్‌ దేశ ప్రజలందరూ ఊహించని విధంగా …