Main

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

అభివృద్ది సాగాలంటే మళ్లీ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి : డాక్టర్‌ సంజయ్‌ జగిత్యాల,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  నాలుగేళ్లుగా కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి …

కెటిఆర్‌ మంత్రిగా అనర్హుడు

అమిత్‌ షాపై అనుచిత విమర్శలు: బిజెపి కరీంనగర్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో అమిత్‌షా సభ విజయవంతంతో అధికార టిఆర్‌ఎస్‌లో వణుకు పుడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌ రెడ్డి …

కారు…జోరు..!

★ప్రచారం వేగం పెంచిన తెరాస ★కామారెడ్డి, బాన్సువాడ,ఎల్లారెడ్డిలో దూసుకుపోతున్న గులాబీ అభ్యర్థులు ★గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరును కలుస్తూ ముందుకు… ★అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండోదశ …

తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలివి

అభివృద్దికి కేరాఫ్‌ తెలంగాణ కోటి ఎకరాలకు సాగునీరు రావాలంటే కెసిఆర్‌ ఉండాల్సిందే హుజూరాబాద్‌లో ప్రజలతో పెనవేసుకుని పోయా: ఈటల కరీంనగర్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును …

నేడు ధర్మపురిలో గొర్రెల పెంపకందారుల సభ

జగిత్యాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గొల్లకురుమల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతోనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గొర్రెల పెంపకందారుల యూనియన్‌ జిల్లా డైరెక్టర్‌ పలుమారు మల్లేశ్‌యాదవ్‌ పేర్కొన్నారు.  నియోజకవర్గ …

అభివృద్ది పథకాలు ఆనాడు ఎందుకు చేపట్టలేదు: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): అడగకున్నా వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్‌ అని, మేనిఫెస్టోలోని అంశాలతో పాటు మానవకోణంలో ఆలోచించి అందులో లేని మరెన్నో హావిూలను నెరవేర్చారని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, …

అవకాశం కోసం అసమ్మతి ఎదురుచూపు

గులాబీ దండులో చాపకింద నీరులా వ్యవహారం కరీంనగర్‌అక్టోబర్‌ 9 (జ‌నంసాక్షి): కరీంగనర్‌ గులాబీ తోటలోనూ అసమ్మతి రాజుకుంటోంది. ఎప్పటికప్పుడు దానిని సద్దుమణఙగేలా చేస్తున్నా నివురుగప్పిన నిప్పులా ఉంది. …

నేడు కరీంనగర్‌లో అమిత్‌ షా సభ

సర్వం సిద్దం చేసిన బిజెపి శ్రేణులు భారీ జనసవిూకరణతో సత్తా చాటాలని నిర్ణయం కరీంనగర్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): బిజెపి ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్‌లో …

కరీంనగర్‌ జిల్లాలో..  పరువు హత్య?

– కుమార్‌ అనే యువకుడిని అనుమానాస్పద మృతి – ప్రియురాలి కుటుంబీకులే హత్య చేశారంటూ బంధువుల ఆందోళన కరీంనగర్‌, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : కరీంనగర్‌ జిల్లాలో యువకుడి మృతి …

వేడెక్కిన కరీంనగర్‌ రాజకీయం

నేడు అమిత్‌ షా రాకతో బిజెపిలో ఉత్సాహం కరీంనగర్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే గులాబీ నేతలు ప్రచారంలో దిగగా, కాంగ్రెఉస్‌ అబ్యర్థులను …