Main

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో పెరిగిన ఆశావహులు

టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు పొత్తులు తేలితేనే స్పష్టత వచ్చే అవకాశాలు కరీంనగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కారు దూకుడును అడ్డుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు పక్రియను కూటమి రెండు, …

ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని ఎడ్లపల్లి  లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసంగిలో పండిన వరి ధాన్యాన్ని విక్రయిస్తే గోల్మాల్ …

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం కొయ్యూరు లలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి వేడుకలను …

పుట్ట మదన్న ను మళ్లీ ఆశీర్వదించాలి 

-ఆసరా పింఛను లబ్ధిదారులను కలిసి లేఖను అందిస్తూ వినూత్న రీతిలో ప్రచారం షురూ ! మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ నాయకులు …

కార్డెన్‌ సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

కరీంనగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలకేంద్రంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రామకృష్ణ కాలనీలో తనిఖీలు …

కూటమి కాదు …అభివృద్ది ముఖ్యం

తెలంగాణ ప్రజల ఓటు కెసిఆర్‌కే: మాజీ ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి తదిరత పార్టీలు మహాకూటమిగా ఏర్పడినంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె …

తెలంగాణ ఆకాంక్షల మేరకే అభివృద్ది

కూటమి నేతల విమర్శల్లో అర్థం లేదు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ కలను సాకారం చేసే …

జగిత్యాలలో జోరుగా ప్రచారం

సుడిగాలి పర్యటనలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జగిత్యాల,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జగిత్యాల జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూకుడు పెంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు సాగుతోంది.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డాక్టర్‌ సంజయ్‌, …

వలసలతో నేతల్లో హుషారు

మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు జనగామ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జనగామ నియోజకవర్గంలో వలసల జోరు కొనసాగుతోంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్ఫహల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని అదే విధంగా పాలకుర్తి …

బై గణేశ..ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు

ఎల్లారెడ్డి-సెప్టెంబర్-24(జనంసాక్షి) ఎల్లారెడ్డి:డివిజన్ పరిధిలో ప్రతిష్ఠించిన గణానాధుడు సోమవారం నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి.ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు ఆయా గ్రామలలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల మహా …