Main

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం …

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార …

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను …

అలెగ్జాండర్‌ నాటకరంగానికి మరోమలుపు -జేసీ అరుణ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌,జూలై 29(జనంసాక్షి): అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శన తనను ఎంతగానో ఆట్టుకొందని, అలెగ్జాండర్‌ నాటకం నాటకరం గానికే మరోమలుపు అని జేసీ అరుణ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని పద్మనాయక …

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర …

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ …

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధే జర్నలిజం

నిజామాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : నిజామా బాద్‌ నగరంలోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్‌లో జర్నలిజం నైతిక విలువలపై సదస్సు కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మంత్రి …

‘బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా  శ్రీరాంపూర్‌ ఓసీపీ పేలుళ్ల ప్రభావంతో ప్రాణాలో కోల్పోయిన అసంపల్లి రోజా(11) కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని. పలు …

తప్పుడు నివేదికి ఇచ్చిన డిప్యూటీ సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 29 (జనంసాక్షి) : సిరిసిల్ల డివిజన్‌ పరిధిలోని గంభీరావ్‌పేటలో మూడెకరాల 20 గుంటలు ఆలంగిరి కబర్‌స్ధాన్‌ స్థలం విషయంలో సర్వే అండ్‌ లాండ్‌ …

‘గ్రామగ్రామాన అమరులను స్మరించండి’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆగష్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామన ప్రజలు ఘనంగా నిర్వహించాలని నిషిద్ధ మావోయిస్ట్‌ పార్టీ ఉత్తర తెలంగాణ …