Main

బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా …

ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి …

సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని …

హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు

సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు …

మా గుట్టలు మాకేనని మర్లపడ్డ నామాపూర్‌

సిరిసిల్ల, 26 జూలై (జనంసాక్షి) : తెలంగాణలోని ఖనిజ సంపదపై సీమాంధ్రులు కన్నువేశారు.  కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల డివిజన్‌లోని ముస్తా బాద్‌ మండలంలో నామాపూర్‌, గూడూరు గ్రామా …

తెలంగాణ అమరునికి అంతిమ వీడ్కోలు

రాయికల్‌, జూలై 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణిపై నిరాశచెంది బుధ వారం ఆత్మబలిదానం చేసుకున్న రాయికల్‌ …

తెలరగాణా ద్రోహులకు గుణపాఠరతప్పదు

జమ్మికురట(టౌన్‌), జులై 25(జనరసాక్షి):  రానున్న రోజుల్లో తెలరగాణా ద్రోహులకు గుణపాఠర తప్పదని టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్ష నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేరదర్‌ అన్నారు. బుధవారర …

భద్రత నియమాలుపాటించి ప్రమాదాలు నివారించాలి

సుల్తానాబాద్‌, జులై 25 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రత నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ డ్రైవర్లకు సూచించారు. …

నాబార్డ్‌ సౌజన్యంతో పశురక్షక్‌ శిక్షణా కార్యక్రమం

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి): నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి …

ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించండి

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి):  నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి …