Main

మృతురాలి కుటుంబానికి  ఆర్ధిక సహాయం – కల్లూరి

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాని కి చెందిన పబ్బోజు సరోజన ( 70 ) ఆనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందింది. …

మండల కేంద్రంలో డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ

ప్రధానమంత్రి దిష్టి బొమ్మదగ్దం ధర్నా,రాస్తారోకో జనంసాక్షి,వీణవంక :వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారిపై శనివారం పెంచిన డిజిల్‌,పెట్రోల్‌ ధరలను …

బూడిద బిక్షమయ్య గౌడ్ కు ఘన సన్మానం

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) ప్రియతమ నాయకులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారు రెండవ సారి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదక్షులుగా నియమిథులైనందున …

ఇలా అయితే మార్చిలోగా నీరెలా ఇస్తారు?

– ఐదు గడవుల్లో ఎందుకు పనులు పూర్తికాలేదు – అధికారుల తీరుపై మండిపడ్డ ఆర్థికశాఖ మంత్రి ఈటల – కరీంనగర్‌ జిల్లా మిషన్‌ భగీరథ పనులపై మంత్రి …

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,మే25(జ‌నంసాక్షి): జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి గత మార్చ్‌ నెలలో పదవ తరగతి పరీక్షలు రాసి ఆయా మండలాల్లో మొదటి, రెండవ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం-కల్లూరి

తుర్కపల్లి  మే 25 (జనంసాక్షి) తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామానికి చెందిన జనార్ధన్  ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అతనికి భార్య,ఒక కూతురు ఒక కుమారుడు …

ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఆర్ఏ                    

హుస్నాబాద్ మే 18(జనంసాక్షి):  ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రెవెన్యూ సహాయకడు అక్కన్నపేట మండలంలోని గండిపల్లి గ్రామనికి చెందిన ప్రభుత్వ భూమి నీ గ్రామ రెవెన్యూ సహాయకుడు …

మరోమారు రైతు నెత్తిన పిడుగు

తడిసిన ధాన్యం కొంటేనే భరోసా కొనుగోళ్లలో ఆలస్యంతో నష్టపోతున్న రైతులు కరీంనగర్‌,మే14(జ‌నంసాక్షి): అకాల వర్షంతో మరోమారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొంటే తప్ప వారునష్టం నుంచి …

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

రైతులకు అధికారుల భరోసా జనగామ,మే1(జ‌నంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మార్కెట్‌ యార్డు అధికారులు తెలిపారు. ప్రభుత్వ …

ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం చర్యలు: ఎమ్మెల్యే 

జనగామ,మే1(జ‌నంసాక్షి): రిజర్వాయర్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రిజర్వాయర్లలో తట్టెడు మట్టి పోయలేదని మండిపడ్డారు. పాలకుర్తి …