Main

వెచ్చని రక్తాన్ని ధారబోసిన…. అమరులు ఆరిపోని అగ్గిరవ్వలు

గోదావరిఖని, ఆగస్టు 1, (జనంసాక్షి) :వెచ్చటి రక్తాన్ని దారబోసి.. పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మి హక్కుల కో సం అమరులైన విప్లవ కారులు ఆరిపోని అగ్గిరవ్వలని… …

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, జూలై 31 (జనంసాక్షి) :  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం …

నిరుపేద ముస్లింలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కమలాపూర్‌, జూలై 31 (జనంసాక్షి) : కమలాపూర్‌ మండల పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం ఇప్తూల్‌ ఖురాన్‌ చారీటబుల్‌ ట్రస్టు రూరల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ కరీంనగర్‌ వారి …

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు …

మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన …

గోదావరిఖని, జూలై 31 (జనంసాక్షి) : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘అభివృద్ధి’ అదృశ్యమైంది. పరిపాలనలో కీలకపాత్రలు పోషిస్తున్న ఇరువురు ఎవరికి వా రు.. తమ పంతం నెగ్గిం …

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు …

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి …

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది …

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం …