-->

Main

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు …

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి …

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది …

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం …

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం …

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార …

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను …

అలెగ్జాండర్‌ నాటకరంగానికి మరోమలుపు -జేసీ అరుణ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌,జూలై 29(జనంసాక్షి): అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శన తనను ఎంతగానో ఆట్టుకొందని, అలెగ్జాండర్‌ నాటకం నాటకరం గానికే మరోమలుపు అని జేసీ అరుణ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని పద్మనాయక …

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర …

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ …