కరీంనగర్

దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్

;- తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ;– అసెంబ్లీ లో తెలంగాణ బిల్లు ను ప్రవేశ పెట్టిన ఘనత ;–శ్రీధర్ బాబుదే – కాంగ్రెస్ పార్టీ …

ఇబ్రహీంపట్నం లో మహబూబ్ నగర్  రంగారెడ్డి  హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ ప్రచారం 

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 06(జనంసాక్షి):- మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉపాధ్యాయులను, …

మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద..! – బెంబెలెత్తిపోతున్న పట్టణ ప్రజలు ప్రజలు

  జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు …

విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనం సాక్షి).కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో సైన్స్ ప్రయోగాలు ప్రాజెక్టులు వినూత్న ఆవిష్కరణలు చేసిన అత్యున్నత ప్రతిభ …

ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..

ఎల్కతుర్తి 3 జనంసాక్షి వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు …

బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన

 జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని …

ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో …

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్

 జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి …

రొంపికుంటలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

కమాన్ పూర్, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మిరాల రాజు గుడిసె ఇల్లు గురువారం మధ్యాహ్నం …

మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన

          సిరిసిల్ల పట్టణం చంద్రంపేట 12 వార్డులో జ్యోతి నగర్ లోని ఒక కాలనీలో గత నెల రోజులుగా నల్ల నీళ్లు …

తాజావార్తలు